Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై థియేటర్లలో ట్రైలర్లను విడుదల చేసేది లేదు..

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2023 (18:49 IST)
theatres
ఇకపై థియేటర్లలో ట్రైలర్లను విడుదల చేయించేది లేదని థియేటర్ యజమానుల సంఘం నిర్వాహకుడు తిరుప్పూర్ సుబ్బయ్యన్ చెప్పారు. ఇటీవల చెన్నైలో విజయ్ నటించిన లియో సినిమా ట్రైలర్ విడుదలైంది. 
 
ఈ ట్రైలర్‌ను వీక్షించేందుకు వచ్చిన అభిమానులు ఆవేశంతో ఊగిపోయారు. ఈ ఆవేశం డోస్ కాస్త ఎక్కువ కావడంతో పలు థియేటర్లు ధ్వంసం అయ్యాయి. థియేటర్లలోని ఫర్నీచర్‌ను పగులకొట్టడం వంటివి చేశారు. వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఇకపై థియేటర్లలో ట్రైలర్‌లు విడుదల కావు. కొన్ని చిత్రాలలో ట్రైలర్‌లు విడుదల చేయడం వల్ల చట్ట నియంత్రణ సమస్య ఏర్పడడంతో పాటు థియేటర్‌లో కూడా ఇబ్బంది ఏర్పడుతున్నాయి. 
 
కాబట్టి ఇకపై ట్రైలర్‌లు విడుదల చేసేది లేదని థియేటర్ యజమానుల సంఘం నిర్ణయించినట్లు తిరుప్పూర్ సుబ్బయ్యన్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

PUBG : పబ్‌జీతో పరిచయమైన వ్యక్తితో వివాహిత జంప్.. వెయ్యి కిలోమీటర్ల జర్నీ

West Bengal Horror: లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Raj Tarun, Lavanya: లావణ్యకు బిగ్ షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ఏంటది?

Bengaluru : ఫ్రెండ్స్‌తో గొడవ.. రీల్స్ చేద్దామని 13 అంతస్థుకు వెళ్లింది.. జారిపడి యువతి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments