Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై థియేటర్లలో ట్రైలర్లను విడుదల చేసేది లేదు..

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2023 (18:49 IST)
theatres
ఇకపై థియేటర్లలో ట్రైలర్లను విడుదల చేయించేది లేదని థియేటర్ యజమానుల సంఘం నిర్వాహకుడు తిరుప్పూర్ సుబ్బయ్యన్ చెప్పారు. ఇటీవల చెన్నైలో విజయ్ నటించిన లియో సినిమా ట్రైలర్ విడుదలైంది. 
 
ఈ ట్రైలర్‌ను వీక్షించేందుకు వచ్చిన అభిమానులు ఆవేశంతో ఊగిపోయారు. ఈ ఆవేశం డోస్ కాస్త ఎక్కువ కావడంతో పలు థియేటర్లు ధ్వంసం అయ్యాయి. థియేటర్లలోని ఫర్నీచర్‌ను పగులకొట్టడం వంటివి చేశారు. వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఇకపై థియేటర్లలో ట్రైలర్‌లు విడుదల కావు. కొన్ని చిత్రాలలో ట్రైలర్‌లు విడుదల చేయడం వల్ల చట్ట నియంత్రణ సమస్య ఏర్పడడంతో పాటు థియేటర్‌లో కూడా ఇబ్బంది ఏర్పడుతున్నాయి. 
 
కాబట్టి ఇకపై ట్రైలర్‌లు విడుదల చేసేది లేదని థియేటర్ యజమానుల సంఘం నిర్ణయించినట్లు తిరుప్పూర్ సుబ్బయ్యన్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

జగన్ అక్రమాస్తుల కేసు : 793 కోట్లను అటాచ్ చేసిన ఈడీ

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments