Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటుడు రాజశేఖర్ కన్నుమూత

Webdunia
సోమవారం, 9 సెప్టెంబరు 2019 (12:02 IST)
ప్రముఖ దర్శకుడు, తమిళ సీనియర్ నటుడు రాజశేఖర్ అనారోగ్యం కారణంగా మృతిచెందారు. ఆయన వయసు 62 ఏళ్లు. చెన్నైలోని వలసరవాక్కంలో నివాసం ఉంటున్న రాజశేఖర్ ఇటీవల అస్వస్థత కారణంగా స్థానిక రామచంద్ర ఆసుపత్రిలో చేరారు.
 
అక్కడే చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆయన మరణవార్త విన్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. దర్శకుడిగా తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రాజశేఖర్ ఆ తరువాత నటుడిగా మారారు.
 
 భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన 'నిళల్ గల్' చిత్రంలోఒక హీరోగా రాజశేఖర్ నటించారు. 'ఇదు ఒరు పొన్ మాలై పొళుదు..' అనే పాట ద్వారా అందరికీ సుపరిచితుడయ్యాడు. 'పలైవనచోలై', 'చిన్నపూవే మెల్ల పెసు' తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments