Webdunia - Bharat's app for daily news and videos

Install App

హేమనాథ్ అలాంటి పని చేస్తున్నాడు.. బుల్లితెర నటి చిత్ర తండ్రి ఫైర్

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2023 (14:51 IST)
కోలీవుడ్ బుల్లితెర నటి చిత్ర 2020లో తిరువళ్లూరులోని నజరేత్ పేటలోని ఓ స్టార్ హోటల్‌లో శవమై కనిపించింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి చిత్రను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు భర్త హేమ్‌నాథ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
తిరువళ్లూరు మహిళా ప్రత్యేక కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును చెన్నైకి బదిలీ చేయాలని, కేసు విచారణను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించాలని చిత్ర తండ్రి కామరాజ్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించినా.. విచారణలో పురోగతి లేదని చిత్ర తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. 
 
అలాగే హేమ్‌నాథ్‌ కేసును జాప్యం చేయాలంటూ 2021 నుంచి పలు పిటిషన్లు వేస్తున్నారని పిటిషన్‌లో చిత్ర తండ్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసు ఛార్జిషీటు నమోదు చేసే దశలో ఉంది. అంతే కాకుండా వయోభారం కారణంగా కేసు విచారణ నిమిత్తం తిరువళ్లూరు వెళ్లడం కష్టమని, అందుకే కేసును తిరువళ్లూరు నుంచి చెన్నైకి బదిలీ చేయాలని అభ్యర్థించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : డోనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ఎలాన్ మస్క్ ప్రచారం

మాజీ క్రికెటర్ సలీల్ అంకోలా తల్లి అనుమానాస్పద మృతి.. గొంతుకోసి చంపేశారు..

ముంచు కొస్తున్న భారీ సౌర తుఫాను ముప్పు..

ముంబైలోని చెంబూరులో విషాదం... షార్ట్ సర్క్యూట్‌తో ఏడుగురి సజీవదహనం

శ్రీవారి అన్నప్రసాదంలో జెర్రి... ఖండించిన తితిదే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments