Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ "సైరా" సైలెంట్ అయ్యింది... అస‌లు.. ఎంత వ‌ర‌కు వ‌చ్చింది..?

మెగాస్టార్ చిరంజీవి - స్టైలీష్ దర్శకుడు సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం "సైరా న‌ర‌సింహారెడ్డి". ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్‍‌పై రామ్ చ‌ర‌ణ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా

Webdunia
ఆదివారం, 27 మే 2018 (15:51 IST)
మెగాస్టార్ చిరంజీవి - స్టైలీష్ దర్శకుడు సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం "సైరా న‌ర‌సింహారెడ్డి". ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్‍‌పై రామ్ చ‌ర‌ణ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నాడు. ఆమ‌ధ్య అమితాబ్, చిరంజీవి, న‌య‌న‌తార‌లపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. ఆ త‌ర్వాత 'సైరా' సైలెంట్ అయ్యింది. అస‌లు ఏం జ‌రుగుతోంది అని ఆరా తీస్తే... జూన్‌ మొదటివారం నుంచి నర్సింహా రెడ్డి సమరానికి సిద్ధం అవుతారట. తొలకరి జల్లులు కురిసే సమయానికి తిరుగుబాటు మొదలు పెట్టనున్నారని తెలిసింది.
 
నయనతార, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ జూన్‌ 5నుంచి ప్రారంభంకానుంది. హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట చిత్రబృందం. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, మరికొందరు ముఖ్య నటీనటులు పాల్గొంటారు. ‘సైరా’ మూవీలోకి లేటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఈ షెడ్యూల్‌లో జాయిన్‌ అవ్వరట. ఆగస్ట్‌లో జరగబోయే  మరో కొత్త షెడ్యూల్‌లో జాయిన్‌ అవుతారని సమాచారం. ఇక ఈ  భారీ చిత్రాన్ని ఏడాది రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments