Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్, రెడ్ లైట్ ఏరియాలో శ్వేతా బసు ప్రసాద్

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (21:55 IST)
శ్వేతా బసు ప్రసాద్. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త బంగారులోకం చిత్రంతో తన కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ వార్తల్లో తళుక్కుమంటూ వుంటుంది. తాజాగా ముంబైలోని రెడ్ లైట్ ఏరియాలో కనబడి షాకిచ్చింది. ఇంతకీ శ్వేతాబసు ప్రసాద్ అక్కడికి ఎందుకు వెళ్లింది.. ఆ విషయం తనే చెప్పింది.
 
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర్ బండార్కర్ తెరకెక్కిస్తున్న ఇండియా లాక్ డౌన్ చిత్రంలో తను సెక్స్ వర్కర్ గా నటిస్తోందట. లాక్ డౌన్ సమయంలో సెక్స్ వర్కర్ల జీవితం ఎలా వుందో తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లిందట. వారి గాధలను విని కన్నీళ్లు వచ్చాయట. వారి కష్టాలను ప్రత్యక్షంగా చూసినప్పుడే తన పాత్రకు న్యాయం చేయగలనని నమ్మి, రెడ్ లైట్ ఏరియాకు వెళ్లినట్లు చెప్పుకొచ్చింది శ్వేతా బసు. మరి ఈ చిత్రంతోనైనా ఆమె కెరీర్ తళుక్కుమనాలని కోరుకుందాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆన్‌లైన్‌లో నూడిల్స్ సూప్ ఆర్డర్‌ చేస్తే మొబైల్ ఫోన్ వచ్చింది...

TDP Alliance: టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం 20 సంవత్సరాలు అధికారంలో వుంటుంది - పవన్

Asteroid: 2032లో ఒక పెద్ద గ్రహశకలం చంద్రుడిని ఢీకొట్టవచ్చు: శాస్త్రవేత్తల హెచ్చరిక

Mother: బాయ్‌ఫ్రెండ్ సాయంతో కన్నతల్లినే హత్య చేసిన కుమార్తె-చాకలి ఐలమ్మ ముని మనవరాలు..?

హైదరాబాద్ నగరంలో 42 డెంగ్యూ కేసులు- 2 రోజుల్లోనే 10 కేసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం