Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్‌ చాట్స్‌, ఈ-మెయిల్స్‌ డేటా కావాలి.. అడిగింది ఎవరు?

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (10:20 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ కేసు నుంచి బాలీవుడ్ డ్రగ్స్ కేసుగా మారింది. చాలా మంది సెలబ్రిటీలను ఈ కేసులో విచారించారు. కొంతమందిని అరెస్ట్ చేసి విచారణ అనంతరం విడిచిపెట్టారు. సంవత్సరం పైగా కావొస్తున్నా ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. చాలా మంది ఈ కేసుని మర్చిపోయారు కూడా. సిబిఐ కూడా ఎన్ని విచారణలు చేసినా సుశాంత్ విషయంలో ఓ నిర్దారణకు రాలేదు.
 
మరోసారి సిబిఐ సుశాంత్ కేసులో విచారణ వేగవంతం చేయడానికి ట్రై చేస్తుంది. సుశాంత్ సింగ్‌ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన మరికొన్ని వివరాలు తెలిస్తే కేసులో మరిన్నికొత్త కోణాల్లో విచారణ చేయొచ్చు అని సిబిఐ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో సుశాంత్ కేసు విషయంలో సీబీఐ అమెరికాను ఆశ్రయించింది. 
 
సిబిఐ మ్యూచ్‌వల్‌ లీగల్‌ అసిస్టెన్స్‌ ట్రీటీ  కింద డిలీట్‌ అయిన సుశాంత్‌ చాట్స్‌, ఈ-మెయిల్స్‌ డేటా కావాలని గూగుల్‌, ఫేస్‌బుక్‌లను కోరింది. కాలిఫోర్నియాలోని గూగుల్‌, ఫేస్‌బుక్‌ ప్రధానకార్యాలయానికి వెళ్లి సీబీఐ సుశాంత్ సోషల్ మీడియా డేటా కావాలని కోరింది. సుశాంత్‌ సింగ్‌ కేసులో సీబీఐ ఎలాంటి నిర్ధారణకు రాకపోవడంతో డిలీటైన చాట్‌, ఈ మెయిల్స్ కోరినట్లు సుశాంత్‌ ఫ్యామిలీ లాయర్‌ వికాస్‌ సింగ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments