Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీజే టిల్లు సీక్వెల్.. హీరోయిన్.. అనుపమనా..? శ్రీలీలానా?

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2022 (13:17 IST)
డీజే టిల్లు సీక్వెల్ రాబోతుంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. ఒక రోజు శ్రీలీలా హీరోయిన్ అంటూ వార్తలు వస్తుంటే మరో రోజు అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్ అంటూ ప్రచారం జరుగుతోంది.
 
మొత్తానికి డీజే టిల్లు సీక్వెల్ విషయంలో ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి తాజాగా షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత మరింతగా పెరుగుతుంది. ఈ సమయంలో హీరోయిన్ ఎవరు అనే విషయమై చెప్పకుండానే చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్‌ని శరవేగంగా చేస్తున్నారు. 
 
ఇటీవలే మొదటి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైంది అంటూ ఒక చిన్న పోస్టర్‌ని కూడా హీరో సిద్దు జొన్నలగడ్డ విడుదల చేయడం జరిగింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments