Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీలో బింబిసార.. రూ.15 కోట్లకు జీ-5 సొంతం

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2022 (12:38 IST)
బ్లాక్ బస్టర్ సినిమాలలో 'బింబిసార' ఒకటి. కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు మల్లడి వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదలై టాలీవుడ్‌లోనే సెన్సేషనల్ హిట్‌ను సాధించింది. ఇక ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
 
అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను'జీ-5' సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. కాగా ఈ సినిమాను ఈ నెల 7 నుంచి జి5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్‌కి జోడీగా కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్‌లు హీరోయిన్గా నటించారు. 
 
ఈ సినిమాను కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై స్వయంగా నిర్మించారు. అయితే ఈ సినిమాకు 15 కోట్ల వరకు థియేటర్‌కల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా ఫుల్ రన్‌లో 40 కోట్ల షేర్ సాధించి కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. 
 
ప్రస్తుతం కళ్యాణ్ రామ్ బింబిసారా 2 స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సీక్వెల్ పట్టాలెక్కే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

monkey: రూ.2లక్షల ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి.. (video)

Chittoor man snake bite పాములకు అతనంటే చాలా ఇష్టం.. 30ఏళ్లుగా కాటేస్తూనే వున్నాయి..

సీఐడీ కస్టడీకి పోసాని కృష్ణమురళి.. ఒక రోజు విచారణకు అనుమతి!

ప్రభుత్వ కొలువున్న వరుడు కావలెను .. నల్లగా ఉన్నా ఫర్వాలేదంటున్న యువతి (Video)

ఇన్‌స్టాఖాతాలో మైనర్ బాలికలకు గాలం ... ఆపై వ్యభిచారం.. ఎక్కడ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments