Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈటీకి లైన్ క్లియర్.. థియేటర్లలో రిలీజ్

Webdunia
బుధవారం, 9 మార్చి 2022 (16:28 IST)
కోలీవుడ్‌ అగ్రహీరో సూర్య నటించిన 'ఎదర్కుం తుణిందవన్‌' (ఈటీ) ఈ నెల 10వ తేదీ గురువారం పాన్‌ ఇండియా మూవీగా తమిళ, తెలుగు, హిందీ, కన్నడం, మలయాళ భాషల్లో విడుదలవుతోంది.
 
కోలీవుడ్ సింగం హీరో సూర్య నటించిన ఈటీ సినిమా మార్చి 10వ తేదీన విడుదల కానుంది. కరోనా కారణంగా సూర్య సినిమా థియేటర్‌లో రెండున్నరేళ్ళ తర్వాత విడుదల కానుంది. సూర్య నటించిన 'కాప్పాన్‌' చిత్రం 2019లో థియేటర్‌లో విడుదలైంది. ఆ తర్వాత 2020లో వచ్చిన 'సూరరైపోట్రు', 2021లో వచ్చిన 'జైభీమ్‌' చిత్రాలు అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో విడుదలయ్యాయి. ఈ రెండూ ఘనవిజయాన్ని సొంతం చేసుకుని, కలెక్షన్ల పరంగా రాణించాయి. 
 
అయితే సూర్య సినిమాలన్నీ థియేటర్లలో విడుదల కాకపోవడంతో థియేటర్ యజమానులు కాస్త ఫైర్ అయ్యారు. ఆయన సినిమాలను భవిష్యత్తులో విడుదల చేయమంటూ మొండికేశారు. దీంతో సూర్య చిత్రాలకు చిక్కులు తప్పవని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ ప్రస్తుతం సీన్ మారింది. దీంతో ఈటీ సినిమా థియేటర్లలో విడుదలయ్యేందుకు సర్వం సిద్ధం అయ్యింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ. 2.5 కోట్లతో పెళ్లి, 500 సవర్ల బంగారంలో మిగిలిన 200 సవర్లు ఎప్పుడు?: నవ వధువు ఆత్మహత్య

శ్రీశైలం లడ్డూలో చచ్చిన బొద్దింక: ఆ బొద్దింక ఎలా వచ్చిందో చూస్తున్నారట

తుక్కుగూడలో హిజ్రాలు, డబ్బులు ఇచ్చే దాకా వాహనాలకు అడ్డంగా నిలబడి ఆవిధంగా (video)

రెస్టార్ట్ గదిలో ఆత్మహత్యకు పాల్పడిన బావమరదలు.. ఎందుకంటే?

heart attack: సిక్సర్ కొట్టాడు, గుండెపోటుతో మైదానంలోనే కుప్పకూలి మరణించాడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments