Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈటీకి లైన్ క్లియర్.. థియేటర్లలో రిలీజ్

Webdunia
బుధవారం, 9 మార్చి 2022 (16:28 IST)
కోలీవుడ్‌ అగ్రహీరో సూర్య నటించిన 'ఎదర్కుం తుణిందవన్‌' (ఈటీ) ఈ నెల 10వ తేదీ గురువారం పాన్‌ ఇండియా మూవీగా తమిళ, తెలుగు, హిందీ, కన్నడం, మలయాళ భాషల్లో విడుదలవుతోంది.
 
కోలీవుడ్ సింగం హీరో సూర్య నటించిన ఈటీ సినిమా మార్చి 10వ తేదీన విడుదల కానుంది. కరోనా కారణంగా సూర్య సినిమా థియేటర్‌లో రెండున్నరేళ్ళ తర్వాత విడుదల కానుంది. సూర్య నటించిన 'కాప్పాన్‌' చిత్రం 2019లో థియేటర్‌లో విడుదలైంది. ఆ తర్వాత 2020లో వచ్చిన 'సూరరైపోట్రు', 2021లో వచ్చిన 'జైభీమ్‌' చిత్రాలు అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో విడుదలయ్యాయి. ఈ రెండూ ఘనవిజయాన్ని సొంతం చేసుకుని, కలెక్షన్ల పరంగా రాణించాయి. 
 
అయితే సూర్య సినిమాలన్నీ థియేటర్లలో విడుదల కాకపోవడంతో థియేటర్ యజమానులు కాస్త ఫైర్ అయ్యారు. ఆయన సినిమాలను భవిష్యత్తులో విడుదల చేయమంటూ మొండికేశారు. దీంతో సూర్య చిత్రాలకు చిక్కులు తప్పవని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ ప్రస్తుతం సీన్ మారింది. దీంతో ఈటీ సినిమా థియేటర్లలో విడుదలయ్యేందుకు సర్వం సిద్ధం అయ్యింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చెరో మూడు రోజులు భర్తను పంచుకున్న భార్యలు-ఒక రోజు భర్తకు సెలవు!

Nara Lokesh : కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు... డీల్ కుదిరింది

Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments