Webdunia - Bharat's app for daily news and videos

Install App

24 గంట‌ల్లో కాలర్ బోన్ కు శస్త్ర చికిత్స- సాయితేజ్ కోలుకోవాల‌ని హీరోలు ప్రార్థ‌న‌

Webdunia
శనివారం, 11 సెప్టెంబరు 2021 (18:27 IST)
Appolo doctros
సాయిధ‌ర‌మ్ తేజ్ ఆరోగ్యం బాగానే వుంద‌ని అపోలో ఆసుప‌త్రి సాయంత్రం 6.10 నిముషాల‌కు తాజా హెల్త్ బుల్టెన్ విడుదల చేసింది. ఆయ‌న‌కు ఇంటర్నల్ గా ఎటువంటి గాయాలు లేవని వెల్ల‌డించింది. ఆయ‌న చికిత్స కు సహకరిస్తున్నారని డాక్ట‌ర్ల బృందం తెలియ‌జేసింది.
 
డాక్టర్ అలోక్ రంజన్ నేతృత్వంలో సాయిధ‌ర‌మ్ తేజ్ చికిత్స కొనసాగుతున్నది. అయితే కాలర్ బోన్ కు శ‌స్త్ర చికిత్స అవ‌స‌రం అని తేల్చి చెప్పారు. 24 గంటలు తరువాత దాని గురుంచి చూస్తాం అని తెలియ‌జేశారు. 
 
కాగా, తేజ్ ఆరోగ్యం కుదుటి ప‌డి మ‌ర‌లా త‌మ‌తో ఆనందంగా తిర‌గాల‌ని యూత్ హీరోలంతా ఆకాంక్షించారు. విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, మంచు విష్ణు, స‌త్య‌దేవ్‌, నాగ‌శౌర్య‌తోపాటు ప‌లువురు త‌మ స్నేహితుడు కోలుకోవాల‌ని ప్రార్థ‌న చేయాల‌ని అభిమానుల‌ను కోరారు.
 
శ‌నివారం ఉద‌యంనుంచే చిరంజీవి కుటుంబీకులు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుప‌త్రికి వ‌చ్చారు. వీరి రాక‌కుముందే అభిమానుల తాకిడి ఎక్కువైంది. పోలీసులు అంద‌రినీ నియంత్రిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PUBG : పబ్‌జీతో పరిచయమైన వ్యక్తితో వివాహిత జంప్.. వెయ్యి కిలోమీటర్ల జర్నీ

West Bengal Horror: లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Raj Tarun, Lavanya: లావణ్యకు బిగ్ షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ఏంటది?

Bengaluru : ఫ్రెండ్స్‌తో గొడవ.. రీల్స్ చేద్దామని 13 అంతస్థుకు వెళ్లింది.. జారిపడి యువతి మృతి

గ్యాంగ్‌స్టర్ జగ్గు భగవాన్‌పురియా తల్లి హర్జిత్ కౌర్‌ హత్య.. కాల్చి చంపేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments