Webdunia - Bharat's app for daily news and videos

Install App

55 వసంతాలు పూర్తి చేసుకున్న సురేష్ ప్రొడక్షన్స్..

Webdunia
మంగళవారం, 21 మే 2019 (18:37 IST)
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలలో మూవీమొగల్ డా.డి. రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్ ఒకటి. ఈ సంస్థ ఇప్పటికే 120కు పైగా చిత్రాలను నిర్మించింది. ఈ సంస్థ నుండి మొదటిగా ఇదే రోజున అనగా మే 21వ తేదీన సీనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించిన 'రాముడు - భీముడు' చిత్రం విడుదలై ఇప్పటికి సరిగ్గా 55 ఏళ్ళు పూర్తయింది. 
 
గడిచిన ఐదున్నర దశాబ్దాల కాలంలో ఈ సంస్థ బ్యానర్‌లో రామానాయుడు గారు అనేక భారతీయ భాషల్లో చిత్రాలను నిర్మించారు. తెలుగులో ఈ సంస్థ నుండి వచ్చిన సినిమాలలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే శ్రీకృష్ణ తులాభారం, ప్రేమ్ నగర్, సెక్రెటరీ, దేవత, మాంగల్య బలం, బొబ్బిలి  రాజా, కూలీ నెం 1 లాంటి అనేక హిట్ సినిమాలు ఉన్నాయి. ఎందరో నటీనటులను, దర్శకులను, టెక్నీషియన్‌లను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత ఈ సంస్థకు దక్కడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: తల్లికి వందనం పథకంలో రెండు వేలు నా జేబులో పడ్డాయా? నిరూపించకపోతే? (video)

NEET UG 2025 results: నీట్ యూజీ 2025 ఫలితాలు.. టాప్‌లో మహేష్ కుమార్

గుడిలో భార్య కాళ్లకు భర్త నమస్కారం, బుద్ధిలేదా అంటూ బామ్మ ఆగ్రహం (video)

ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఇంట్లో వ్యక్తిగత సహాయకుడు ఆత్మహత్య, అదే కారణమా?

Thalliki Vandanam: తల్లికి వందనం స్కీమ్.. తండ్రీకొడుకుల అనుబంధం.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments