Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌బాబును ఏడిపించిన వ్యక్తి ఎవరు?

Webdunia
ఆదివారం, 5 మే 2019 (09:02 IST)
ఎప్పుడూ నవ్వుతూ గ్లామర్‌గా ఉండే ప్రిన్స్‌ మహేష్‌ బాబును ఓ వ్యక్తి ఏడిపించాడు. అది కూడా రెండు సార్లు అలా చేశాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి అని తెలుసుకోవాలనుందా? ఆయనెవరో కాదు. దర్శకుడు వంశీ పైడిపల్లి. 
 
'మహర్షి' కథను ముందుగా మహేష్‌బాబుకు చెప్పాలనుందని వంశీ అడగ్గా.. ఏదో 10 నిముషాలు విని వద్దులే అని చెబుదాం అనుకున్నాడట. కానీ వంశీ కథ చెప్పాక.. ఎక్సైట్‌ అయ్యాడు. అవ్వడమేకాకుండా కథ వింటుండగా అనుకోకుండా కళ్ళవెంట నీళ్ళు వచ్చేశాయి. దాంతో మహేష్ అంతకుముందు వేరే సినిమా చేయాలనుకున్నది కూడా పక్కన పెట్టేసి.. వెంటనే వంశీకి డేట్స్‌ ఇచ్చేశాడు. 
 
ఆ తర్వాత షూటింగ్‌ పూర్తయి.. డబ్బింగ్‌ చెబుతుండగా మరలా అదే సీన్‌ రిపీట్‌ అయింది. ఈసారి ఒకటికి రెండు సార్లు డబ్బింగ్‌ సరిచూసుకుంటుండగానే భళ్ళున కళ్ళలోని నీరు వచ్చేశాయి. ఆ సీన్‌ డబ్బింగ్‌ కోసం బాగా కష్టపడ్డాడట. దాంతో అక్కడివారు కూడా బాగా కనెక్ట్‌ అయ్యాయి, వారు కూడా ఫీలయ్యారట. వారే ఇంతగా ఫీలయితే మే 9వ తేదీన ప్రేక్షకుడుకూడా అలా కనెక్ట్‌ అవుతారని డబ్బింగ్‌ స్టూడియోవారే చెప్పారు. ఈ చిత్రం మానవీయకోణమున్న ప్రతి ఒక్కరినీ టచ్‌ చేస్తుందని మహేష్‌ చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments