ఆర్థిక సమస్యలతో దంపతుల ఆత్మహత్య, అనాథలైన వారి పిల్లల కోసం కదిలివచ్చిన సంపూర్ణేష్ బాబు

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (10:45 IST)
సంపూర్ణేష్ బాబు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తల్లితండ్రులు కోల్పోయిన పిల్లలకు Rs.25000/- ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా ఎంత చదువుకుంటే అంతవరకు ఖర్చు నేనే చూసుకుంటానని అన్నాడు.
 
మెదక్ జిల్లా దుబ్బాకకు చెందిన నరసింహ చారి దంపతులు ఆర్ధిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వారి ఇద్దరి ఆడ పిల్లలు అనాథలయ్యారు. వారిని ఆదుకునేందుకు వెంటనే రూ. 25 వేలు ఆర్ధిక సహాయం అందజేసారు సంపూర్ణేష్. వారి చదువుకు అయ్యే ఖర్చు మొత్తం తనే భరస్తానని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Drones: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మందుల సరఫరాకు రంగంలోకి డ్రోన్‌లు

పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ - అమ్మకానికి పెట్టిన పాక్ పాలకులు

పైరసీ చేసినందుకు చింతిస్తున్నా, వైజాగ్‌లో రెస్టారెంట్ పెడ్తా: ఐబొమ్మ రవి

ఉప్పాడ సముద్ర తీరం వెంబడి కాలుష్యానికి చెక్.. పవన్ పక్కా ప్లాన్

తనకంటే అందంగా ఉన్నారని అసూయ.. ముగ్గురు బాలికలను చంపేసిన కిరాతక లేడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments