Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక సమస్యలతో దంపతుల ఆత్మహత్య, అనాథలైన వారి పిల్లల కోసం కదిలివచ్చిన సంపూర్ణేష్ బాబు

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (10:45 IST)
సంపూర్ణేష్ బాబు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తల్లితండ్రులు కోల్పోయిన పిల్లలకు Rs.25000/- ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా ఎంత చదువుకుంటే అంతవరకు ఖర్చు నేనే చూసుకుంటానని అన్నాడు.
 
మెదక్ జిల్లా దుబ్బాకకు చెందిన నరసింహ చారి దంపతులు ఆర్ధిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వారి ఇద్దరి ఆడ పిల్లలు అనాథలయ్యారు. వారిని ఆదుకునేందుకు వెంటనే రూ. 25 వేలు ఆర్ధిక సహాయం అందజేసారు సంపూర్ణేష్. వారి చదువుకు అయ్యే ఖర్చు మొత్తం తనే భరస్తానని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments