Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా భయంతో శ్రీకాకుళంలో కుటుంబం ఆత్మహత్య

కరోనా భయంతో శ్రీకాకుళంలో కుటుంబం ఆత్మహత్య
, శుక్రవారం, 14 మే 2021 (16:38 IST)
విజయనగరం వేపాడ మండలం నల్లబెల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్ రావటంతో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు.
 
ఒకే కుటుంబంలో నలుగురు నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీనితో తల్లిదండ్రులతో పాటు బావిలో దూకి కొడుకు కోడలు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'రైట్ టు లైఫ్' ఆపడానికి మీకు ఏ అధికారం వుంది : తెలంగాణాను నిలదీసిన హైకోర్టు