Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెలికాప్టర్‌లో చార్ ధామ్ యాత్రకు సమంత!

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (16:29 IST)
Samantha Akkineni
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల నుంచి చిన్న విరామం తీసుకుంటోంది. ఈ విరామ సమయంలో తనకు నచ్చిన ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎంజాయ్ చేస్తోంది. అక్టోబర్ 20న సమంత, ఆమె స్నేహితురాలు శిల్పా రెడ్డి రిషికేష్ వెళ్లారు. గంగానదిని సందర్శించడమే కాకుండా సామ్, శిల్పా హెలికాప్టర్‌లో చార్ ధామ్ యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 
 
శిల్పా రెడ్డి చార్ ధామ్ యాత్రకు సంబంధించి సమంత తో కలిసి ఉన్న తన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. "టేక్ ఆఫ్.. మొదట యమునోత్రికి" అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చింది. ఈ పిక్‌లో సమంత బ్రైట్ పర్పుల్ చుడిదార్‌లో అందంగా కనిపిస్తుండగా, శిల్పా శెట్టి వెస్ట్రన్ వేర్‌లో కనిపిస్తుంది.
 
కాగా అక్టోబర్ 2న సమంత, నాగ చైతన్య ఇద్దరూ కలిసి తమ విడాకుల విషయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తరువాత సోషల్ మీడియాలో వాళ్ళ విడాకులకు సంబంధించిన పుకార్లు షికార్లు చేయడం, సోషల్ మీడియాలో ఆమెపై నెగెటివ్ ప్రచారం చేయడంపై గట్టిగా స్పందించింది. 
 
నిన్న మూడు ఛానళ్ళపై పరువు నష్టం దావా వేసింది. మరోవైపు విడాకుల తరువాత తిరిగి నటన ప్రపంచంలో మునిగిపోవడానికి సిద్ధమైన సామ్ ఇటీవల తమిళ, తెలుగు ద్విభాషా చిత్రానికి సంతకం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే హోటల్‌కు రమ్మంటున్నారు..

ఢిల్లీలో దారుణం : అమ్మానాన్నలను చంపేసిన కుమారుడు..

Wife: బైకుపై వెళ్తూ భర్త ముఖంపై యాసిడ్ పోసిన భార్య.. ఎందుకో తెలుసా?

నాలా వద్ద మహిళ మృతదేహం.. వరదల్లో కొట్టుకుపోయిందా?

ఢిల్లీ సీఎంపై దాడి ఘటనపై కేంద్రం సీరియస్ : జడ్ కేటగిరీ భద్రత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments