Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయన అడుగేస్తే.. షో మొదలేడితే.. బాప్ వచ్చేస్తున్నాడు.. ఎవరు?

Webdunia
ఆదివారం, 10 అక్టోబరు 2021 (19:03 IST)
Baap
మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున వంటి సీనియ‌ర్ హీరోలు వెండితెరతో పాటు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌గా, ఇప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ కూడా ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి సిద్ధం అయ్యారు. ఓటీటీ వేదికగా బాల‌కృష్ణ ఓ టాక్ షో చేయ‌బోతున్న విషయాన్ని ఆదివారం ఆహా ఓ పోస్టర్‌ విడుదల చేసి ప్ర‌క‌టించింది. ‘ఆయన అడుగేస్తే.. షో మొదలేడితే.. టాక్‌ షోలన్నింటికీ బాప్‌ త్వరలో రానుంది..! పైసా వసూల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సిద్ధంగా ఉండండి’ అని పేర్కొంది. 
 
అలాగే ఆహా వారు ఒక ప్రీ లుక్ పోస్టర్‌ని కూడా వదిలారు. దీనితో ఈ షో పై మరింత హైప్ పెరిగింది. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ఈ మొత్తం షోని ఒక పది ఎపిసోడ్స్‌గా ప్లాన్ చేస్తున్నారట. ఈ పది కూడా బాలయ్య మార్క్‌లో అదిరే లెవెల్లో ఉంటాయని ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతానికి అయితే దీపావళి కానుకగా ఈ షో స్టార్ట్ అవ్వనుంది అని టాక్ ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Polavaram: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును రాజకీయం చేయొద్దు.. చంద్రబాబు వార్నింగ్

Etala: నా ఫోన్‌ను బీఆర్ఎస్ సర్కార్ ట్యాప్ చేసింది.. ఈటెల రాజేందర్ ఫైర్

తెలంగాణ వాసి రాకేష్ ఆర్నెకి మిస్టర్ ఇండియా 2025 టైటిల్

టూరిస్ట్ సైట్స్ చూపిస్తానని నమ్మించి.. ఫ్రెంచ్ పర్యాటకురాలిపై అత్యాచారం..

కూటమి ప్రభుత్వ పాలన అద్భుతంగా వుంది, తిరుమల శ్రీవారు కళకళ: శివాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments