Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

ఠాగూర్
గురువారం, 13 మార్చి 2025 (15:15 IST)
ప్రిన్స్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న "ఎస్ఎస్ఎంబీ-29" చిత్రం షూటింగ్ వల్ల భవిష్యత్‌లో ఒరిస్సా సినిమా షూటింగులతో పాటు పర్యాటక రంగానికి ఒక గొప్ప గమ్యస్థానంగా మారుతుందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆమె గురువారం ఓ ట్వీట్ చేశారు. 
 
గతంలో మల్కాన్‌గిరిలో "పుష్ప-2" చిత్రం షూటింగ్ జరిగినట్టే, ఇపుడు ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోయే చిత్రం 'ఎస్ఎస్ఎంబీ-29' కోసం కోరాపుట్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్, అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన నటి ప్రియాంక్ చోప్రా నటిస్తున్నారు. ఇది ఒరిస్సా పర్యాటక రంగానికి మంచి అవకాశంలాంటిది. 
 
ఈ చిత్రం షూటింగ్ వల్ల భవిష్యత్‌లో ఒరిస్సా సినిమా షూటింగులతో పాటు పర్యాటక రంగానికి ఒక గొప్ప గమ్యస్థానంగా మారుతుంది. మా దగ్గర షూటింగ్స్ చేసేందుకు అన్ని భాషల ఇండస్ట్రీలను స్వాగతిస్తున్నాం. షూటింగులకు పూర్తి మద్దతు, ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇస్తున్నాం" అని ఒరిస్సా ఉప ముఖ్యమంత్రి తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. ఇపుడు ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Operation Sindoor impact: పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది.. ఈ యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తాం

Rahul Gandhi: రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం సవాలు- పిటిషన్ కొట్టివేత

India: 25 వైమానిక మార్గాలను నిరవధికంగా మూసివేసిన భారత్

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments