Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీ కవిత గ్రీన్ ఛాలెంజ్.. మర్రి, గుల్మోహర్, వేప మొక్కల్ని నాటిన జక్కన్న

ఎంపీ కవిత ఛాలెంజ్‌ను దర్శకధీరుడు రాజమౌళి స్వీకరించారు. హరితహారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ మొక్కలు నాటాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు. ఈ ఛాలెంజ్‌ను రాజకీయ, సినీ ప్రముఖులు స్వీకరిస్తున్నారు. ఇ

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (19:05 IST)
ఎంపీ కవిత ఛాలెంజ్‌ను దర్శకధీరుడు రాజమౌళి స్వీకరించారు. హరితహారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ మొక్కలు నాటాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు. ఈ ఛాలెంజ్‌ను రాజకీయ, సినీ ప్రముఖులు స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా బాహుబలి మేకర్, ఎస్ఎస్ రాజమౌళి కూడా కవిత ఛాలెంజ్‌ను స్వీకరించారు.
 
మంగళవారం మర్రి, గుల్మోహర్, వేప మొక్కలని నాటి.. ఈ ఛాలెంజ్‌ని పుల్లెల గోపిచంద్, మంత్రి కేటీఆర్, డైరెక్టర్స్ సందీప్ వంగ, నాగ్ అశ్విన్‌లకి విసిరారు. ఇంకా తాను మొక్క నాటుతున్న ఫోటోని తన ట్విట్టర్‌లో రాజమౌళి పోస్టు చేశారు. 
 
ఇప్పటికే పలువురు సెలెబ్రిటీ కవిత ఛాలెంజ్‌ను స్వీకరించి.. తమవంతు బాధ్యతగా మొక్కలు నాటి సెల్ఫీలు సోషల్ మీడియాలో పెడుతున్నారు.  ఫలితంగా కవిత గ్రీన్ ఛాలెంజ్‌కి మంది ఆదరణ లభిస్తోంది. ఇక రాజమౌళి ప్రస్తుతం తాను ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో ట్రిపుల్ ఆర్ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ పనులలో బిజీగా ఉన్నారు. నవంబర్‌లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments