Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పాలెగాడు ఉయ్యాలవాడ'కు ప్రాణప్రతిష్ట చేశారు : ఎస్.ఎస్. రాజమౌళి

Webdunia
బుధవారం, 2 అక్టోబరు 2019 (17:22 IST)
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా భావించి నటించిన 152వ చిత్రం "సైరా నరసింహా రెడ్డి" అక్టోబరు రెండో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ చిత్రం ఐదు భాషల్లో విడుదలైంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలకాగా, ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. 
 
ఈ చిత్రం టాక్‌పై దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి స్పందిస్తూ, సైరా నరసింహారెడ్డి పాత్రకు చిరంజీవి ప్రాణప్రతిష్ట చేశారని కితాబిచ్చారు. చరిత్ర మర్చిపోయిన వీరుడి కథకు మళ్లీ జీవం పోశారు. అమితాబ్, జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా ప్రతి ఒక్కరూ కథలో ఇమిడిపోయే పాత్రలతో సినిమాకు వన్నె తెచ్చారని రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. 
 
నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డిలకు హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నానని, సైరా నరసింహారెడ్డి ఘనవిజయానికి వారిద్దరూ అర్హులేనని రాజమౌళి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments