Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి మరణంపై మీడియా సర్కస్ చూస్తే కోపం వస్తోంది: ప్రీతి జింటా

సినీ తార, అతిలోక సుందరి అంత్యక్రియలు ముగిసిన వేళ.. శ్రీదేవి మృతిపై మీడియా చేస్తున్న సర్కస్ చూసి కోపం, బాధ తన్నుకొస్తున్నాయని బాలీవుడ్ నటి ప్రీతి జింటా మండిపడింది. రేటింగ్ కోసం మీడియా దిగజారిందని.. నైప

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (18:57 IST)
సినీ తార, అతిలోక సుందరి అంత్యక్రియలు ముగిసిన వేళ.. శ్రీదేవి మృతిపై మీడియా చేస్తున్న సర్కస్ చూసి కోపం, బాధ తన్నుకొస్తున్నాయని బాలీవుడ్ నటి ప్రీతి జింటా మండిపడింది. రేటింగ్ కోసం మీడియా దిగజారిందని.. నైపుణ్యతకు, నటనకు నిలయమైన సినీతార శ్రీదేవిపై దిగజారుడు కథనాలు ప్రచురించేందుకు మీడియాకు అంత ధైర్యం ఎలా వచ్చిందంటూ ప్రీతి జింటా ప్రశ్నించింది. 
 
అలాగే ప్రీతి జింటా శ్రీదేవి పట్ల తనకున్న అభిమానాన్ని వెల్లడించింది. శ్రీదేవిని కడసారి చూసేందుకు రాలేకపోయానని బాధపడింది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తాను రాలేకపోతున్నందుకు కారణం కూడా చెప్పింది. శ్రీదేవికి అంతిమ వీడ్కోలుకు అందరూ ముంబైకి వెళ్లేవుంటారు. కానీ ఈ భూగోళానికి మరోవైపున తానున్నట్లు ప్రీతి జింటా తెలిపింది.
 
తన చిన్ననాటి జీవితంలో భాగమైన... మై ఐకాన్ శ్రీదేవి వెళ్లిపోతోంది. హవాహవాయి తనను చూసి చిరునవ్వులు చిందిస్తోందంటూ పోస్టు చేసింది. ఆమె ఎప్పటికీ తన మనసులో వుంటుందని.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాని.. ఆమెకు గుడ్ బై చెప్పలేకపోతున్నందుకు బాధపడుతున్నానని ప్రీతి జింటా పోస్టు పెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments