Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి మరణంపై మీడియా సర్కస్ చూస్తే కోపం వస్తోంది: ప్రీతి జింటా

సినీ తార, అతిలోక సుందరి అంత్యక్రియలు ముగిసిన వేళ.. శ్రీదేవి మృతిపై మీడియా చేస్తున్న సర్కస్ చూసి కోపం, బాధ తన్నుకొస్తున్నాయని బాలీవుడ్ నటి ప్రీతి జింటా మండిపడింది. రేటింగ్ కోసం మీడియా దిగజారిందని.. నైప

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (18:57 IST)
సినీ తార, అతిలోక సుందరి అంత్యక్రియలు ముగిసిన వేళ.. శ్రీదేవి మృతిపై మీడియా చేస్తున్న సర్కస్ చూసి కోపం, బాధ తన్నుకొస్తున్నాయని బాలీవుడ్ నటి ప్రీతి జింటా మండిపడింది. రేటింగ్ కోసం మీడియా దిగజారిందని.. నైపుణ్యతకు, నటనకు నిలయమైన సినీతార శ్రీదేవిపై దిగజారుడు కథనాలు ప్రచురించేందుకు మీడియాకు అంత ధైర్యం ఎలా వచ్చిందంటూ ప్రీతి జింటా ప్రశ్నించింది. 
 
అలాగే ప్రీతి జింటా శ్రీదేవి పట్ల తనకున్న అభిమానాన్ని వెల్లడించింది. శ్రీదేవిని కడసారి చూసేందుకు రాలేకపోయానని బాధపడింది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తాను రాలేకపోతున్నందుకు కారణం కూడా చెప్పింది. శ్రీదేవికి అంతిమ వీడ్కోలుకు అందరూ ముంబైకి వెళ్లేవుంటారు. కానీ ఈ భూగోళానికి మరోవైపున తానున్నట్లు ప్రీతి జింటా తెలిపింది.
 
తన చిన్ననాటి జీవితంలో భాగమైన... మై ఐకాన్ శ్రీదేవి వెళ్లిపోతోంది. హవాహవాయి తనను చూసి చిరునవ్వులు చిందిస్తోందంటూ పోస్టు చేసింది. ఆమె ఎప్పటికీ తన మనసులో వుంటుందని.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాని.. ఆమెకు గుడ్ బై చెప్పలేకపోతున్నందుకు బాధపడుతున్నానని ప్రీతి జింటా పోస్టు పెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments