Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను నీతో చేయి కలిపితే నువ్వు పులిహోర కలుపుతావు?

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (19:04 IST)
జబర్దస్త్ స్టార్ సుధీర్ ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరిస్తున్నాడు. బుల్లితెరపై సందడి చేస్తూనే సినిమాలు కూడా చేస్తున్నాడు. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో పాల్గొన్న స్టార్ హీరోయిన్ సుడిగాలి సుధీర్‌ను అవమానించిందని జోరుగా వార్తలు వస్తున్నాయి. 
 
తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ఎపిసోడ్ ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి సీనియర్ హీరోయిన్ మహేశ్వరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను సుధీర్ సాదరంగా స్వాగతించాడు. ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అయితే ఆమె రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టింది. 
 
వెంటనే సుధీర్ నేను హలో అంటే మీరు నమస్తే అంటారేంటి అని అడగటం.. వెంటనే మహేశ్వరి నేను నీతో చేయి కలిపితే నువ్వు పులిహోర కలుపుతావని కౌంటరిచ్చింది. అనంతరం సుధీర్ మాట్లాడుతూ.. మేడమ్ నన్ను ఎక్కడ వుండమంటారు అని అడిగాడు. వెంటనే మహేశ్వరి నాకు మాత్రం దూరంగా వుండు అంటూ సెటైర్ విసిరింది. ఇలా సుధీర్‌పై మహేశ్వరి వేసిన పంచ్‌లకు అంతా నవ్వుకున్నారు. ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

జగన్నాథుడి రథానికి సుఖోయ్ విమాన టైర్లు

జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం ఆతిథ్యం.. చక్రం తిప్పిన సీఎం అల్లుడు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments