Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనతా కర్ఫ్యూకు జై కొడుతున్న శ్రీరెడ్డి.. రూటు మార్చేసిందిగా...?

Webdunia
ఆదివారం, 22 మార్చి 2020 (12:21 IST)
వివాదాస్పద నటి శ్రీరెడ్డి ప్రస్తుతం రూటు మార్చింది. శ్రీ రెడ్డి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో చెప్పడం కష్టం. లేడీ రామ్ గోపాల్ వర్మలా మారిపోయింది శ్రీరెడ్డి.  అసలు ఈమె ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఊసరవెల్లిలా రోజుకో రంగు మార్చేస్తూ ఇష్టమొచ్చినట్లు బతికేస్తుంది శ్రీ రెడ్డి.

ఇప్పుడు కూడా ఈమె తన ఫేస్ బుక్ పేజీలో నరేంద్ర మోదీకి జై కొట్టేసింది. మార్చ్ 22న కరోనా వైరస్ అరికట్టడానికి ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు శ్రీరెడ్డి కూడా మద్దతు ప్రకటించింది. 
 
ఇప్పటికే అవసరం అనుకుంటే రాజకీయాల్లోకి కూడా వస్తానని ప్రకటించింది. తమిళనాట తనకు పార్టీ టికెట్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఆ మధ్య చెప్పింది. తనకోసం తమిళ ప్రజల వేచి చూస్తున్నారని.. అక్కడికే వెళ్లిపోతానంటూ చెప్పుకొచ్చింది. ఇక్కడ జై జగన్, జై కేసీఆర్ అంటూ ఎప్పుడూ వీడియోలు పెట్టే శ్రీ రెడ్డి.. ఇప్పుడు నరేంద్ర మోదీకి కూడా జై కొట్టేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments