Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీనియర్ నటి ఉషారాణి కన్నుమూత.. 200 సినిమాలు.. బుల్లితెరపై కూడా..

Webdunia
మంగళవారం, 23 జూన్ 2020 (10:46 IST)
USha Rani
గతకొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన సీనియర్ నటి ఉషారాణి (65) కన్నుమూశారు. ఆదివారం నాడు చెన్నైలోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆమె కొద్ది రోజుల పాటు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని ఆమె సన్నిహితులు తెలిపారు. 
 
తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 200వరకు చిత్రాల్లో నటించిన ఆమె దక్షిణాదిలో మంచి నటిగా గుర్తింపు పొందారు. ఉషారాణి మృతికి పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, జయసూర్య వంటి మాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
 
కాగా ఎన్నై పోల్ ఒరువన్, మన్నవ, పాత్రమ్, హిట్లర్, స్వర్ణ కిరీడం, మలయేథుమ్ మున్పె, కన్మదం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఉషారాణి కొన్ని టీవీ సిరియళ్లలోనూ నటించి బుల్లితెరపై అభిమానులను సంపాదించుకున్నారు. 2004లో చివరిసారి మైలాటం అనే సినిమాలో కనిపించారు. మలయాళ దర్శకుడు, దివంగత శంకర్ నాయర్‌ను 1971 సంవత్సరంలో ఆమె వివాహం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments