Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైబర్ క్రైమ్ బాధితురాలిగా మారిన ఐశ్వర్య రాజేష్

Webdunia
శనివారం, 25 మార్చి 2023 (17:14 IST)
ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ కూడా సైబర్ క్రైమ్ బాధితురాలిగా మారింది. ఐశ్వర్య రాజేష్ మేనేజర్ ఆమె ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేయబడిందని అధికారికంగా ధృవీకరించారు. 
 
నటి ఐశ్వర్య రాజేష్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేయబడింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది త్వరలో పరిష్కరించబడుతుంది. అప్పటివరకు, అభిమానులు, అనుచరులు ఆమె ఖాతా నుండి చేసిన ఏవైనా ట్వీట్లు వచ్చాయంటే పట్టించుకోవద్దని అభ్యర్థించారు. 
 
ఐశ్వర్య రాజేష్ మరో ట్వీట్ కూడా నమోదైంది. ఈ ట్వీట్‌ ద్వారా ఎలెన్ మస్క్‌ను ట్యాగ్ చేశారు. ఇందులో నటి తరుపున ఆమె ట్విట్టర్ ఖాతాను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments