Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ్వుల అల్లరి కోసం క‌రోడ్ ప‌తి చూడ‌మంటున్న సోనూసూద్‌

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (19:54 IST)
Sonu Sood, Amitabh
క‌రోనా మహమ్మారి సమయంలో మిలియన్ల మంది ప్రాణాలను కాపాడిన రియల్ హీరో సోనూసూద్. ఇప్పుడు కపిల్‌శర్మతో కలిసి తన షో  కౌన్‌బనేగా కరోడ్‌పతి కోసం అమితాబ్‌బచ్చన్‌తో చేరారు. షోలో సృష్టించిన నవ్వుల అల్లరి కోసం శుక్ర‌వారం వ‌ర‌కు వెయిట్ చేయండ‌ని సోనూసూద్ ట్వీట్ చేశాడు.
 
Sonu Sood, Amitabh,Kapil Sharma
వీరు పాల్గొన్న  ప్రోమోను సోనీ సంస్థ విడుదల చేసింది. కెబీసీ షోకు కపిల్ శర్మ నాలుగు గంటల ఆలస్యంగా హాజరయ్యారంటూ అమితాబ్ సెటైర్ వేయగా, అమితాబ్ ఇంటికి ఎవరు అతిథులుగా వెళ్ళినా, వారికి ఆతిథ్యాన్ని అమితాబ్ కేబీసీ స్టయిల్ లో ఇస్తారంటూ కపిల్ శర్మ కామెడీగా చేసి చూపించాడు. మొత్తానికి శుక్రవారం ప్రసారం కాబోయే కేబీసీ ఎపిసోడ్ సమ్ థింగ్ స్పెషల్ గా ఉండబోతోంది. ఈ సంద‌ర్భంగా ప‌లు సేవాకార్య‌క్ర‌మాల గురించి చ‌ర్చించ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments