Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ్వుల అల్లరి కోసం క‌రోడ్ ప‌తి చూడ‌మంటున్న సోనూసూద్‌

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (19:54 IST)
Sonu Sood, Amitabh
క‌రోనా మహమ్మారి సమయంలో మిలియన్ల మంది ప్రాణాలను కాపాడిన రియల్ హీరో సోనూసూద్. ఇప్పుడు కపిల్‌శర్మతో కలిసి తన షో  కౌన్‌బనేగా కరోడ్‌పతి కోసం అమితాబ్‌బచ్చన్‌తో చేరారు. షోలో సృష్టించిన నవ్వుల అల్లరి కోసం శుక్ర‌వారం వ‌ర‌కు వెయిట్ చేయండ‌ని సోనూసూద్ ట్వీట్ చేశాడు.
 
Sonu Sood, Amitabh,Kapil Sharma
వీరు పాల్గొన్న  ప్రోమోను సోనీ సంస్థ విడుదల చేసింది. కెబీసీ షోకు కపిల్ శర్మ నాలుగు గంటల ఆలస్యంగా హాజరయ్యారంటూ అమితాబ్ సెటైర్ వేయగా, అమితాబ్ ఇంటికి ఎవరు అతిథులుగా వెళ్ళినా, వారికి ఆతిథ్యాన్ని అమితాబ్ కేబీసీ స్టయిల్ లో ఇస్తారంటూ కపిల్ శర్మ కామెడీగా చేసి చూపించాడు. మొత్తానికి శుక్రవారం ప్రసారం కాబోయే కేబీసీ ఎపిసోడ్ సమ్ థింగ్ స్పెషల్ గా ఉండబోతోంది. ఈ సంద‌ర్భంగా ప‌లు సేవాకార్య‌క్ర‌మాల గురించి చ‌ర్చించ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరంగల్ యువత రోడ్ల ప్రవర్తన మార్చడంలో ముందడుగు

Sanam Shetty: పారిశుద్ధ్య కార్మికులతో సనమ్ శెట్టి నిరసన.. చిన్మయి, విజయ్‌కి తర్వాత? (Video)

Praja Rajyam: ప్రజా రాజ్యం, జనసేన పార్టీలను తొలగించిన ఈసీ.. నిజమేనా?

హైటెక్ భారతంలో అంబులెన్స్‌కు కరువాయె ... భార్య మృతదేహాన్ని బైకుకు కట్టి...

డిమాండ్ల పరిష్కారం కోసం షూటింగ్ బంద్ సబబు కాదు : మంత్రి కోమటిరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments