#Mumbaielectricity సోనూ సూద్ ట్వీట్‌పై ప్రశంసలు.. ఏమన్నాడంటే?

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (19:51 IST)
దేశ వాణిజ్య నగరం ముంబైలో సోమవారం ఉదయం రెండు గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ట్విటర్‌లో నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తూ.. విద్యుత్‌ శాఖను విమర్శించారు. తెగ కామెంట్లు చేయడంతో #Mumbaielectricity ట్యాగ్‌ ట్రెండింగ్‌ అయ్యింది.
 
దీంతో అమితాబ్‌ బచ్చన్‌, నిమ్రత్‌ కౌర్‌, అలీ ఫాజల్‌ తదితరులు ముంబై వాసుల్ని ఉద్దేశిస్తూ ట్వీట్లు చేశారు. దయచేసి మౌనంగా, ఓపికతో ఉండాలని కోరారు. అయితే ఈ విషయంపై సోనూసూద్‌ స్పందించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది.
 
ముంబైలో రెండు గంటల పాటు కరెంట్ లేదనే విషయం దేశానికి మొత్తం తెలిసిపోయింది. కానీ ఇవాల్టికి కూడా దేశంలోని అనే ఇళ్లకు కనీసం రెండు గంటలు కూడా విద్యుత్‌ సరఫరా కావడం లేదు. కాబట్టి దయచేసి ఓపికతో ఉండండని సోనూ పేర్కొన్నాడు.
 
అలా సమయోచితంగా ఆలోచించి సోనూ చేసిన ట్వీట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడిన తీరుకు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. విద్యుత్‌ సరఫరా రెండు గంటలపాటు ఆగిపోవడంతో నెట్టింట్లో విమర్శలతో పాటు నవ్వులు కూడా పూశాయి. నవ్వించే బాలీవుడ్‌ మీమ్స్‌ను రూపొందించి షేర్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సంస్కృత వర్శిటీ విద్యార్థినిపై లైంగికదాడి.. ఇద్దరు ప్రొఫెసర్ల అరెస్టు

మంత్రి లోకేశ్ అమెరికా పర్యటన - టెక్ దిగ్గజాలతో వరుస భేటీలు

పెళ్లి సంబంధాలు చూస్తున్నారనీ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

3460 సార్లు శ్రీవారిని దర్శనం చేసుకున్న భక్తాగ్రేసరుడు....

కారును ఢీకొన్న విమానం... వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

తర్వాతి కథనం
Show comments