Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆక్సిజన్‌ కొరతకు చెక్.. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు.. సోనూ సూద్

Webdunia
మంగళవారం, 11 మే 2021 (16:31 IST)
కరోనా మొదటి దశలో దేశం మొత్తం లాక్‌డౌన్‌ విధిస్తే.. వలస కార్మికులను ఆదుకున్న రియల్‌ హీరో సోనూసోద్‌. ప్రస్తుతం కోవిడ్‌ రెండో దశలో కూడా.. దేశ ప్రజలకు నేనున్నానంటూ అభయమిస్తున్నారు. ఇప్పుడు ఆక్సిజన్‌ కొరత వల్ల ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. ఈ మరణాలను చూసి చలించిపోయిన సోనూసోద్‌.. ఇకపై ఆక్సిజన్‌ కొరత లేకుండా.. ఏకంగా ఆక్సిజన్‌ ప్లాంట్లనే ఏర్పాటు చేస్తున్నారు. 
 
ముందుగా నాలుగు ఆక్సిజన్‌ ప్లాంట్లను నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నారు. వీటికోసం ఫ్రాన్స్‌, ఇతర దేశాల నుంచి విక్రయిస్తున్నారు. అయితే ఈ ప్లాంట్లను ముందుగా కోవిడ్‌ కేసులు అధికంగా ఉన్న ఢిల్లీ, మహారాష్ట్రలతోపాటు, ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నారు. కాగా తొలి ప్లాంట్‌ ఫ్రాన్స్‌ నుంచి మరో పది రోజుల్లో భారత్‌కు రానుంది.
 
'కేవలం ఆక్సిజన్‌ కొరతతోనే చాలామంది మరణిస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఆక్సిజన్‌ సిలిండర్లను ఏర్పాటు చేసినా.. ఈ సమస్య పరిష్కారం ప్లాంట్‌ వల్లనేనని భావిస్తున్నా. ఆక్సిజన్‌ను సమయానికి అందించేలా మా వంతు కృషి మేం చేస్తున్నాం' అని సోనూసూద్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments