Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈవెంట్‌ను మోసం చేసిన రజినీకాంత్ హీరోయిన్

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (09:59 IST)
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ఈవెంట్ ఆర్గనైజర్‌ను మోసం చేసినందుకుగాను ఈ కేసు నమోదైంది. ఈ మోసం కేసులో సోనాక్షితో సహా మరో ఐదుగురు ఉన్నారు. 
 
యూపీలోని కాట్‌ఘర్ పోలీస్ స్టేషన్‌లో ప్రమోద్ శర్మ అనే వ్యక్తి గత యేడాది నవంబరు నెలలో ఫిర్యాదు చేశారు. అందులో ఢిల్లీలో జరిగిన ఓ బహమతుల కార్యక్రమానికి సోనాక్షిసిన్హాను ఆహ్వానించామని, ఇందుకు ఓ కంపెనీకి రూ.34 లక్షలు అందజేశానని పేర్కొన్నారు. 
 
కానీ, ఆమె తమ కార్యక్రమానికి రాకపోగా, తీసుకున్న డబ్బును కూడా తిరిగి చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో సోనాక్షిసిన్హా సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, సోనాక్షి సిన్హా గతంలో రజినీకాంత్ సరసన లింగా చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సినిమా డైలాగులు థియేటర్లకే బాగుంటాయి : పవన్ కళ్యాణ్

ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం: మైక్రోసాఫ్ట్ ఆఫీసు గేటు వద్ద ఇరాన్ క్షిపణి పేలుడు (video)

విశాఖపట్టణంలో మరో దిగ్గజ ఐటీ క్యాంపస్ .. 8 వేల మందికి ఉద్యోగాలు

మద్యం మత్తులో రెచ్చిపోయిన పోకిరీలు ... బస్సును వెంబడిస్తూ అసభ్యకర చేష్టలు (Video)

కీలక ఎయిర్‌బేస్‌లను భారత్ ధ్వంసం చేసింది.. అందుకే తలొగ్గాం : పాక్ ఉప ప్రధాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments