Webdunia - Bharat's app for daily news and videos

Install App

వధువు మెడలో మూడుముళ్లు వేసిన వరుడిని గృహంలో బంధించారు...

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (09:39 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలోని ఓ పెళ్లింట కలకలం రేగింది. మరికొన్ని క్షణాల్లో వధువు మెడలో మూడుముళ్లు వేసిన వరుడుని గదిలో బంధించారు. ఇలా నిర్బంధించడానికి గల కారణాలను ఆరా తీయగా సదరు వ్యక్తికి ఇదివరకే వివాహమైనట్టు తేలింది. 
 
ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జగిత్యాల జిల్లాలోని పోరండ్ల గ్రామానికి చెందిన రాజశేఖర్‌ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో ఆదివారం వైభవంగా పెళ్లి జరగాల్సివుంది. అయితే, రాజశేఖర్‌తో తనకు గతంలోనే పెళ్లి అయిందంటూ ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరుకు చెందిన ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. 
 
దీంతో వరుడి నిర్వాకం బయటపడింది. దీంతో వధువు బంధువులు...రాజశేఖర్‌ను గదిలో బంధించి తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. మరోవైపు ఉట్నూరు యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments