Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీరియడ్స్‌ నొప్పి అని చెప్పినా నటించమని అనేవారు: నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్

ఐవీఆర్
శుక్రవారం, 17 జనవరి 2025 (22:28 IST)
మలయాళ నటి నిత్యా మీనన్ పేరు చెప్పగానే అలా మొదలైంది చిత్రం గుర్తుకు వస్తుంది. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత దక్షిణాది చిత్రాల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. సన్నాఫ్ సత్యమూర్తి, గీతగోవిందం చిత్రాల్లో నటించిన ఈ భామ ఇటీవల ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేసింది.
 
సినీ ఇండస్ట్రీలో మహిళలు పడే ఇబ్బందులను కొందరు పట్టించుకోరని అంది. కొంతమంది దర్శకనిర్మాతలు తను పీరియడ్స్ నొప్పితో బాధపడుతున్నానని చెప్పినా... ఇతర నటీనటుల కాల్షీట్లు వేస్టవుతాయనీ, అందువల్ల ఎలాగోలా నటించమని ఒత్తిడి చేస్తారంటూ చెప్పుకొచ్చింది. ఐతే కొంతమంది దర్శకనిర్మాతలు మాత్రం మహిళలకు సంబంధించిన సమస్యలు చెప్పగానే వెంటనే షెడ్యూల్ క్యాన్సిల్ చేసి తారల కష్టాలను పట్టించుకుంటారంటూ వెల్లడించింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహాకాళేశ్వర్ ఆలయంలో అగ్ని ప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు

జేఈఈ అడ్వాన్స్‌డ్ స్థాయిలో నీట్ ఫిజిక్స్ ప్రశ్నపత్రం!! నీరుగారిన పోయిన అభ్యర్థులు!

యజమానిని చంపేసిన పెంపుడు కుక్క... ఎక్కడ?

Mahanadu: కడపలో టీడీపీ మహానాడు.. శరవేగంగా ఏర్పాట్లు.. పసందైన వంటకాలు

జమ్మూకాశ్మీర్ జైళ్లను పేల్చివేసేందుకు ఉగ్రవాదుల కుట్ర!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments