Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్రటి అంచు ఉండే తెల్లచీర కట్టుకుంటా.. చైతూతో పిల్లలు కనాలి: శోభిత

సెల్వి
బుధవారం, 25 సెప్టెంబరు 2024 (19:50 IST)
ఆగస్టు 9వ తేదీన హైదరాబాద్‌లో నాగచైతన్యతో శోభిత నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కాగా చైతూ, శోభిత నిశ్చితార్థమై రెండు నెలలు అవుతున్నా ఇంకా పెళ్లిపై ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ ఏడాది చివరలో కానీ.. జనవరి, ఫిబ్రవరిలో పెళ్లి జరిగే అవకాశం ఉందని సమాచారం. 
 
ఈ నేపథ్యంలో నిశ్చితార్థం జరిగిన దాదాపు నెలన్నర రోజుల తర్వాత శోభిత ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా చైతూకు భార్య అమ్మతనాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పెళ్లి చేసుకోవాలనుకునేదాన్ని.. దానిపై క్లారిటీ వుంది. 
 
అంతేగాకుండా తన పెళ్లిలో తెలుగుతనం ఉట్టి పడాలని అనుకునేదాన్ని. తన తల్లిదండ్రులు, సంప్రదాయాలతో మమేకమయ్యే ఉన్నానని శోభిత వెల్లడించింది. తనకు కాబోయే భర్త అక్కినేని నాగచైతన్యతో పిల్లలను కనాలని ఉందని.. అమ్మ ప్రేమ తాను పొందాలని శోభిత అన్నారు. 
 
తనకు తెలుగు ప్రాంతం అంటే ఎంతో ఇష్టమని తెలిపిన ఆమె.. తాను అక్కినేని కోడలిగా గర్వపడుతున్నట్లు తెలిపారు. నిశ్చితార్థం అంగరంగ వైభవంగా ఊహించలేదని.. తీయగా.. నిరాడంబరంగా జరిగిందని తాను అనుకున్న రీతిలో జరిగిందని గుర్తు చేసుకున్నారు.
 
"తెలుగు వివాహాల్లో అమ్మాయిలు ఎర్రటి అంచు ఉండే తెల్లటి చీర కట్టుకోవడం సాధారణం. నేను కూడా అలాంటిదే కట్టుకోవాలని అనుకుంటున్నా" అని శోభిత పంచుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చీటింగ్ కేసులో లేడీ అఘోరీ అరెస్టు.. లింగ నిర్ధారణకు పోలీసుల నిర్ణయం!

ఉగ్రవాదులకు ఆశ్రయమా? సిగ్గుపడాలి.. పాక్ ప్రధానిని ఏకిపారేసిన మాజీ క్రికెటర్

మాజీ మంత్రి విడుదల రజిని మరిది గోపి అరెస్టు

పట్టువదలని విక్రమార్కుడు తెలుగు కుర్రోడు సాయి చైతన్య : సివిల్స్‌లో 68వ ర్యాంకు

జమ్మూకాశ్మీర్‌లో హై అలెర్ట్ - మళ్లీ దాడులు జరిగే ఛాన్స్... నేడు ఆల్‌ పార్టీ మీటింగ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments