Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్నంలో పెళ్లి పనులు మొదలుపెట్టిన శోభిత.. పసుపు పండుగలో మెరిసింది.. (ఫోటోలు)

సెల్వి
సోమవారం, 21 అక్టోబరు 2024 (15:59 IST)
Sobhita Dhulipala
నటి శోభితా ధూళిపాళ, తెలుగు స్టార్ హీరో నాగ చైతన్య పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభమైనాయి. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఈ జంటకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికే నెట్టింట డ్రెండ్ అవుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో తెలుగు సంస్కృతిలో భాగంగా వివాహ ఉత్సవాల ప్రారంభాన్ని సూచించే పసుపు దంచడం వేడుకలో శోభితా పాల్గొన్న ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో శోభితా ఈ ఫోటోలను పంచుకున్నారు. ఇంకా పెళ్లి వేడుకలు ప్రారంభం అంటూ హింట్ ఇచ్చారు. 
Sobhita Dhulipala
 
ఈ సందర్భంగా, శోభిత బంగారు జాకెట్టు, పగడపు, ఆకుపచ్చ రంగు సిల్క్ చీరను ధరించారు. ఇరువైపులా విభిన్న రంగులతో కూడిన బార్డర్ కలిగిన చీరలో శోభిత మెరిసిపోయారు. 
Sobhita Dhulipala
 
వివాహానికి ముందు జరిగే వేడుకల కోసం బంగారు ఆభరణాలు, ఆకుపచ్చ గాజులతో చూడముచ్చటగా కనిపించింది. ఈ పసుపు దంచుడు కార్యక్రమంలో శోభిత కుటుంబ సభ్యులు  పాల్గొన్నారు. ఈ ఏడాది ఆగస్టులో హైదరాబాద్‌లో శోభిత, నాగ చైతన్య నిశ్చితార్థం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments