Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బే.. తెలివి తక్కువ రాతలకు స్పందించాల్సిన అవసరం లేదు..?

Webdunia
గురువారం, 11 మే 2023 (10:29 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతతో చైతూ విడాకులకు శోభిత ధూళిపాళ్లనే కారణమంటూ వచ్చిన వార్తలపై తొలిసారిగా శోభిత ధూళిపాళ్ల తొలిసారిగా స్పందించింది. తెలివి తక్కువ రాతలకు తాను స్పందించాల్సిన అవసరం లేదని, ఇలాంటి వాటికి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఇసుమంతైనా లేదని తేల్చి చెప్పేసింది. 
 
తాను ఎలాంటి తప్పు చేయలేదని.. వాటికి స్పందించాల్సిన అవసరం కూడా తనకు లేదని తేల్చేసింది. ఇలాంటి రాతలు రాయడం కంటే జీవితం దృష్టి పెట్టాలని.. దానిని మెరుగుపరుచుకునేందుకు కామ్‌గా వుండాలని వెల్లడించింది. మంచి వ్యక్తిలా వుండేందుకు ప్రయత్నించాలని హితవు పలికింది. 
 
విబేధాల కారణంగా చైతూ సమంత 2021లో విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని నెలలకు శోభిత, చైతన్యకు సంబంధించిన రూమర్లు తెరపైకి వచ్చాయి. లండన్‌లోని ఓ రెస్టారెంట్‌లో వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ రూమర్లలో నిజం లేదని శోభిత స్పష్టం చేసింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments