Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే.. సింగర్ సునీత హాజరవుతుందా?

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2022 (17:44 IST)
ఆహా ఓటీటీ వేదికగా అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె అనే ఒక సెలబ్రిటీ టాక్ షోను మొదలుపెట్టారు బాలయ్య. ప్రస్తుతం రెండో సీజన్ జరుగనుంది. ఈ షో దేశంలోనే నెంబర్ వన్ టాక్ షోగా గుర్తింపు తెచ్చుకొని.. నంబర్ వన్ స్థానంలో టిఆర్పీ రేటింగ్ సాధించింది.
 
ఇప్పుడు రెండవ సీజన్ మొదలయ్యి.. మొదటి ఎపిసోడ్ కూడా పూర్తయింది. ఇక మొదటి ఎపిసోడ్‌లో మాజీ సీ. ఎమ్. నారా చంద్రబాబు నాయుడు, ఆయన వారసుడు నారా లోకేష్ వచ్చి రాజకీయ విషయాలను, తమ వ్యక్తిగత విషయాలను వెల్లడించారు.
 
ఇప్పుడు రెండవ సీజన్‌కి యంగ్ హీరోలైన సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ ఇద్దరూ హాజరు కాబోతున్నారు. అందుకు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేయడం జరిగింది. 
 
ఇకపోతే అందరికీ మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే.. త్వరలోనే సింగర్ సునీత కూడా అన్ స్టాపబుల్ షోకి గెస్ట్‌గా రాబోతున్నారనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. 
 
ఇకపోతే సునీతతో పాటు భర్త రామ్ వీరపనేనితో పాటు తన కూతురు అలాగే కొడుకు ఆకాష్ కూడా హాజరు కాబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments