కరోనా వైరస్ మా ఇంటికి వచ్చింది.. పాప్ సింగర్ స్మిత

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (21:17 IST)
కరోనా వైరస్ విజృంభిస్తోంది. పేదధనిక వర్గం తేడా లేకుండా అన్ని వర్గాల వారిని కరోనా పట్టి పీడిస్తోంది. ప్రజాప్రతినిధులకు, సెలెబ్రిటీలకు కరోనా సులభంగా సోకుతోంది.

ఈ జాబితాలో ప్రస్తుతం పాప్ సింగర్ స్మిత కూడా చేరిపోయింది. పాప్ సింగర్ స్మితకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు.
 
''నిన్న వ్యాయామం ఎక్కువగా చేయడం వల్ల బాడీ పెయిన్స్ వచ్చాయనుకున్నా... కానీ ఎందుకైనా మంచిదని శశాంక్, నేను కోవిడ్ పరీక్షలు చేయించుకున్నాం, పాజిటివ్‌గా తేలింది. ప్లాస్మా దానం చేయండి.. మేము ఇంట్లో జాగ్రత్తగా ఉన్నా... కరోనా మా ఇంటికి వచ్చింది." అని స్మిత ట్వీట్ చేశారు. 
 
మిగతా కుటుంబ సభ్యులకు కూడా కరోనా టెస్టులు చేయగా వారికి మాత్రం నెగిటివ్‌గా తేలింది. "ఎటువంటి లక్షణాలు లేకుండానే కరోనాగా తేలింది. త్వరలోనే కోవిడ్‌ను తరిమికొడతాను.. ప్లాస్మా దానం చేయండి" అని పాప్ సింగర్ స్మితా కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments