Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని హత్య చేయవచ్చు.. చెప్పిందెవరంటే?

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (19:41 IST)
Rhea Chakraborty
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. కొత్త వ్యక్తుల ప్రకటనలు కూడా రికార్డ్ అవుతున్నాయి. తాజాగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిపై జేడీయు ప్రతినిధి రాజీవ్ రంజన్ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తులు తమను కాపాడుకునేందుకు రియా చక్రవర్తిని కూడా హత్య చేయవచ్చునని తెలిపారు. 
 
ఇప్పటికే ముంబై పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుశాంత్ కేసులో దర్యాప్తు కోసం ముంబై వెళ్లిన ఐపిఎస్ అధికారి వినయ్ తివారీని బిఎంసి నిర్బంధించడంతో ముంబై పోలీసులను ప్రజలు తప్పుబడుతున్నారు.  
 
ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి కూడా సుశాంత్ కేసులో చివరి సాక్షి, నిందితుడు అని రాజీవ్ రంజన్ పేర్కొన్నారు. మేనేజర్ దిషా సాలియన్ తర్వాత సుశాంత్ మరణం సంభవించింది. ఈ కేసులో ఏకైక సాక్షిగా రియా చక్రవర్తి మిగిలిపోయింది.  ఈ కేసులో పాల్గొన్న నిందితులు ఎప్పుడైనా రియా చక్రవర్తిని చంపవచ్చు. అందువల్ల, ఆమె స్టేట్మెంట్ కోర్టులో నమోదు చేసుకోవడం చాలా ముఖ్యమని రాజీవ్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

పూజ చేస్తున్న సమయంలో మంటలు.. గాయపడిన గిరిజా వ్యాస్

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments