Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో దోమల బెడద.. పిల్లాడిని కుట్టేస్తున్నాయ్..

Webdunia
సోమవారం, 15 మే 2023 (15:17 IST)
చిన్మయి సినీ ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్లలో ఒకరు. ఆమె కేవలం ప్లే బ్యాక్ సింగర్ మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టు కూడా. ఆమె 2014లో నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌ని పెళ్లాడింది. పెళ్లయిన ఎనిమిదేళ్ల తర్వాత చిన్మయి, రాహుల్ రవీంద్రన్ దంపతులకు ఇటీవలే కవల పిల్లలకు జన్మనిచ్చింది. 
 
వీరికి త్రిప్తా, శర్వాస్ అని పేర్లు పెట్టినట్లు వారు ప్రకటించారు. ఈ సందర్భంలో చిన్మయి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఇందులో చెన్నైలో మళ్లీ దోమల బెడద ఎక్కువైంది. దీనిని నివారించడానికి మనం ఏమి చేయాలి? దీన్ని ఎలా అధిగమించాలి. 
 
దోమలు పసిబిడ్డలను తీవ్రంగా కుడుతున్నాయని పోస్ట్ చేసింది. ఇంకా దోమలు తన పిల్లవాడిని కుడుతున్న ఫోటోను కూడా జత చేసింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments