చేతకాని ప్రభుత్వాలను సవాల్ చేస్తున్నాయి: మురళీమోహన్‌ కామెంట్‌

Webdunia
సోమవారం, 15 మే 2023 (14:35 IST)
murali moshan
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రాజకీయాల్లో వున్న శ్రద్ధ సినిమారంగంలో లేదు. ఒకవైపు ఆర్‌.ఆర్‌.ఆర్‌. వంటి సినిమాతో ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు పరిశ్రమను మన ప్రభుత్వాలు అసలు పట్టించుకోవడంలేదు.ఒకప్పుడు నంది అవార్డులు అని కళాకారులకు ప్రోత్సాహాలుగా బహుమతులు ఇచ్చేవారు. కానీ రెండు రాష్ట్రాలు అయ్యాయి. సినిమాను పట్టించుకోవడంలేదు. కానీ ప్రైవేట్‌ సంస్థలు టైమ్స్‌, సంతోషంవంటి కొన్ని సంస్థలు దక్షిణాది కళాకారులకు అవార్డులు ఇవ్వడం చాలా మంచి పరిణామం. ఒక రకంగా ప్రబుత్వాలకు సవాల్ గా నిలిచాయి. 
 
తాజాగా నంది అవార్డుల పేరుతో తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ఆర్‌.కె.గౌడ్‌ నంది అవార్డుల ప్రదానం పేరుతో ఇటీవలే దుబాయ్‌ వెళ్ళి అక్కడ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లో కొందరు స్క్రూటినీ సభ్యులతో ఎంపికచేసి 24 శాఖలలో ఉత్తములకు అవార్డులు ఇవ్వడం జరుగుతంది. ఈ సందర్భంగా నంది అవార్డుపేరుతో ఇవ్వడం పట్ల సీనియర్‌ నటుడు మురళీమోహన్‌ పైవిధంగా స్పందించారు. నంది అవార్డు అనేది ప్రభుత్వం ఇవ్వాలి. అందుకు తగిన విధివిధానాలను చూసుకుని ఇవ్వమని నిర్వాహకులను కోరారు. అదేవిధంగా ప్రభుత్వానికి చేతకాకపోతే ఫండ్‌ రైజింగ్‌ చేసుకుని అయినా ఇవ్వాలని సూచించారు. తెలుగు పరిశ్రమ ఎంతో వినోదపు పన్ను ప్రబుత్వాలకు కడుతుంది. అవి ఏమి చేస్తున్నారని నిలదీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగిసంగటిలో బొద్దింక ... ఉలిక్కిపడిన హైదరాబాద్ ఆహార ప్రియులు

మరో ఆరు నెలల్లో విద్యుత్ వాహనాల ధరలు తగ్గుతాయ్ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

గెలిచిన తర్వాత పార్టీ మారితే ఇంటికొచ్చి చితక్కొడతాం : భారాస ఎమ్మెల్యే వార్నింగ్

అమ్మవారి వేడుకల్లో భార్యతో కలిసి నృత్యం.. అంతలోనే భర్త అనతలోకాలకు...

సీనియర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు.. మూడేళ్లలో రూ.2.41 కోట్లు సంపాదించాను.. ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments