Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలేషియా టూర్‌కు వైరముత్తు కంపెనీగా రమ్మన్నారు : గాయని భువన

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (15:10 IST)
మీటూ ఉద్యమ ఫలితామని తమిళ సినీ కవి వైరముత్తు బండారం బయటపడుతోంది. నిన్నటికి నిన్న వైరముత్తుపై గాయని చిన్మయి శ్రీపాద లైంగిక ఆరోపణలు చేసింది. ఇవి కోలీవుడ్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో గాయని భువన శేషన్.. వైరముత్తుపై ఆరోపణలు చేశారు.
 
మలేషియా టూర్‌కు తనకు కంపెనీ ఇవ్వాలని వైరముత్తు అడిగారని, లేదంటే తన కెరీర్‌ని నాశనం చేస్తానని బెదిరించారని ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. వైరముత్తుకు వ్యతిరేకంగా గాయని చిన్మయి మొదలుపెట్టిన ఈ ఉద్యమం ద్వారా ఇప్పటికే పదిమందికిపైగా మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బయటపెట్టిన విషయం తెల్సిందే. 
 
దీంతో వైరముత్తుకు మద్దతు ఇస్తూ వచ్చిన వారంతా ఇపుడు వివాదానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేసమయంలో వైరముత్తుపై ప్రతి రోజూ వచ్చే ఆరోపణలు పెరుగుతుండటంతో తమిళ సినీ పరిశ్రమ దిగ్ర్భాంతికి గురవుతోంది. దీనిపై ఎలా స్పందించాలో తెలియక మిన్నకుండిపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేనల్లుడితో పారిపోయిన అత్త.. పిల్లల కోసం వచ్చేయమని భర్త వేడుకున్నా..?

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం