Webdunia - Bharat's app for daily news and videos

Install App

"టిల్లుగాడి లొల్లి ఆహాలో" అతి త్వరలో.. ఓటీటీలో "డీజీ టిల్లు"

Webdunia
ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (10:22 IST)
ఇటీవల విడుదలైన చిత్రం "డీజే టిల్లు". సినిమా థియేటర్లలో విడుదలైన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మంచి కిక్కునిచ్చింది. ఇపుడు ఈ కిక్కు ఓటీటీ ప్రేక్షకులకు అందిచేందుకు సిద్ధమైంది. సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఫిబ్రవరి 12వ తేదీన ప్రేకక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం నిర్మాతకు లాభాల పంట పడించింది. మంచి పాజిటివ్ టాక్‌తో విజయాన్ని సొంతం చేసుకుంది. 
 
అయితే, ఈ చిత్రాన్ని త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాత ప్లాన్ చేశారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫాం అయిన ఆహాలో ఇది త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. "ఇక టిల్లుగాడి లొలి ఆహాలో" అతి త్వరలో అంటూ పేర్కొంది. అయితే, ఈ మూవీని ఓటీటీలో ఎపుడు రిలీజ్ చేస్తారో స్పష్టమైన తేదీని వెల్లడించలేదు. కానీ, మార్చి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కావచొచ్చన్న ప్రచారం సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

మీటింగ్ మధ్యలోనే వదిలేసి బైటకొచ్చి ఆఫీసు భవనం పైనుంచి దూకి టెక్కీ సూసైడ్

భర్తను సజీవదహనం చేసిన భార్య... ఎక్కడ?

18 సంవత్సరాలలో ఇదే మొదటిసారి- నాగార్జున సాగర్ జలాశయంలో గేట్ల ఎత్తివేత

సరస్వతీ పవర్ షేర్ల రద్దుకు అనుమతించిన ఎన్‌సీఎల్‌టీ- జగన్ పిటిషన్‌కు గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments