Webdunia - Bharat's app for daily news and videos

Install App

"టిల్లుగాడి లొల్లి ఆహాలో" అతి త్వరలో.. ఓటీటీలో "డీజీ టిల్లు"

Webdunia
ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (10:22 IST)
ఇటీవల విడుదలైన చిత్రం "డీజే టిల్లు". సినిమా థియేటర్లలో విడుదలైన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మంచి కిక్కునిచ్చింది. ఇపుడు ఈ కిక్కు ఓటీటీ ప్రేక్షకులకు అందిచేందుకు సిద్ధమైంది. సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఫిబ్రవరి 12వ తేదీన ప్రేకక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం నిర్మాతకు లాభాల పంట పడించింది. మంచి పాజిటివ్ టాక్‌తో విజయాన్ని సొంతం చేసుకుంది. 
 
అయితే, ఈ చిత్రాన్ని త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాత ప్లాన్ చేశారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫాం అయిన ఆహాలో ఇది త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. "ఇక టిల్లుగాడి లొలి ఆహాలో" అతి త్వరలో అంటూ పేర్కొంది. అయితే, ఈ మూవీని ఓటీటీలో ఎపుడు రిలీజ్ చేస్తారో స్పష్టమైన తేదీని వెల్లడించలేదు. కానీ, మార్చి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కావచొచ్చన్న ప్రచారం సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కిడ్నీ సమస్యలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కన్నుమూత

మద్యం మత్తులో భార్య అనుకుని పక్కింటి అమ్మాయిని కత్తితో పొడిచిన భర్త!!

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments