Webdunia - Bharat's app for daily news and videos

Install App

శృతిహాసన్‌కు కరోనా పాజిటివ్

Webdunia
ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (13:27 IST)
హీరోయిన్ శృతిహాసన్‌ కరోనా వైరస్ బారినపడ్డారు. ఈమెకు తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో వెల్లడించారు.
 
"అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నానని, త్వరలోనే మిమ్మలను కలుస్తాను'' అని పేర్కొంటూ ఓ సందేశాన్ని వెల్లడించారు. 
 
కాగా, కరోనా థర్డ్ వేవ్ సమయంలో అనేక మంది సినీ సెలెబ్రిటీలు కరోనా వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. అలాంటివారిలో విశ్వనటుడు కమల్ హాసన్ కూడా ఒకరు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

కాంగ్రెస్ పార్టీని చీల్చేందుకు మోడీ సర్కారు కుట్ర : మల్లికార్జున ఖర్గే

దోషి అని తేలితే ఉరి తీయండి.. సోనమ్ సోదరుడు

మహిళలు గౌరవంగా, ఆరోగ్యంగా జీవించాలనేది నా కోరిక : ఉపాస‌న కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments