Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ సిటీలో శ్రియ ఆటో జర్నీ.. ఎందుకో తెలుసా?

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (16:11 IST)
టాలీవుడ్ హీరోయిన్ శ్రీయ హైదరాబాద్ నగరంలో ఆటోలో ప్రయాణం చేశారు. తాజాగా ఆమె ప్రధాన పాత్ర పోషించిన చిత్రం "గమనం". ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను చూసేందుకు శ్రియ నగరంలోని మల్లిఖార్జున థియేటర్‌కు వచ్చారు. 
 
ఇందుకోసం కూకట్‌పల్లిలో ఉన్న ఈ థియేటర్‌ వరకు ఆమె ఓ ఆటోలో వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. థియేటర్ వద్ద ఆటోలో నుంచి శ్రియ దిగగానే ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. 
 
కాగా, ఈ చిత్రానికి సుజనా రావు దర్శకత్వం వహించగా, ఇందులో శ్రియతో పాటు ప్రియాంక జువాల్కర్, నిత్యా మీనన్, సుహాస్ రవి ప్రకాష్, శివ కందుకూరి తదితరులు నటించారు. ఇళయరాజా సంగీతం సమకూర్చారు. కలి ప్రొడక్షన్, క్రియా ఫిల్మ్ కార్ప్‌ బ్యానర్లపై నిర్మితమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments