Webdunia - Bharat's app for daily news and videos

Install App

షెర్లిన్ చోప్రాపై రూ.50కోట్ల పరువునష్టం దావా వేసిన శిల్పా దంపతులు

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (19:50 IST)
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. మరోవైపు శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలు తనను బెదిరించారంటూ మరో బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రా, శిల్ప తనపై లైంగిక దాడికి కూడా యత్నించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
ఈ నేపథ్యంలో షెర్లిన్‌పై శిల్ప, రాజ్ కుంద్రా న్యాయపరమైన చర్యలకు దిగారు. తమ పరువుకు భంగం కలిగించేలా వ్యహరించిందంటూ షెర్లిన్‌పై రూ. 50 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. 
 
ఈ సందర్భంగా శిల్ప, రాజ్ తరపు న్యాయవాది మాట్లాడుతూ షెర్లిన్ చోప్రా చేసిన ఆరోపణలు అవాస్తవమైనవని చెప్పారు. వారిని కించపరిచి, డబ్బులు డిమాండ్ చేసేందుకే ఆమె ఆరోపణలు చేశారని తెలిపారు. షెర్లిన్‌పై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశ ప్రజలకు నిద్రాభంగం... అమ్మతోడు కంటినిండా కునుకు కరువు

పెళ్లికి నిరాకరించిన ప్రియుడు.. హాస్టల్‌లో ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లభ్యం

బంగారం స్మగ్లింగ్ కేసు : అధికారులు కొట్టలేదు ప్రశ్నలతో వేధించారు : రన్యా రావు

Mother forget Baby: ఫోన్ మాట్లాడుతూ.. బిడ్డను పార్కులోనే వదిలేసిన తల్లి.. మేడమ్.. మేడమ్.. అంటూ?

Varma: నాగబాబు కోసం పిఠాపురం వర్మను పక్కనబెట్టేస్తే ఎలా? పవన్ అలా చేసివుంటే బాగుండేది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

తర్వాతి కథనం