Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మహానుభావుడు''తో షాలినీ పాండే.. శర్వానంద్ ద్విపాత్రాభినయం..

''మహానుభావుడు''తో హిట్ కొట్టిన సుధీర్ వర్మ.. అదే హీరో శర్వానంద్‌తో కొత్త సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో శర్వానంద్ తొలిసార

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2017 (12:59 IST)
''మహానుభావుడు''తో హిట్ కొట్టిన సుధీర్ వర్మ.. అదే హీరో శర్వానంద్‌తో కొత్త సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో శర్వానంద్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఈ చిత్రంలో ఇప్పటికే ఒక హీరోయిన్‌గా నివేదా థామస్ ఎంపికైందని వార్తలు వినిపిస్తున్నాయి. రెండో హీరోయిన్‌గా షాలినీ పాండేను తీసుకున్నారని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. 'అర్జున్ రెడ్డి' సినిమాతో షాలినీ పాండే మంచి క్రేజ్ కొట్టేసింది. 
 
ప్రస్తుతం తెలుగులో మహానటి చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. అంతేగాకుండా తమిళంలో రీమేక్ అవుతున్న ''100% లవ్" తమిళ రీమేక్‌లోనూ నటిస్తోంది. తాజాగా శర్వానంద్ సినిమాలోనూ అవకాశం కొట్టేసింది. కాగా సుధీర్ వర్మ, శర్వానంద్, నివేదా థామస్, షాలినీ పాండే కాంబోలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments