Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగమ్మత్తగా అనసూయ తీసుకున్న తొలి సెల్ఫీ ఇదే..

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ''రంగస్థలం''. శుక్రవారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రి-రిలీజ్ వసూళ్లు బాగానే పండాయి. ఈ సినిమాలో టాప్ హీరోయిన్ సమంత కథా

Webdunia
గురువారం, 29 మార్చి 2018 (09:35 IST)
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ''రంగస్థలం''. శుక్రవారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రి-రిలీజ్ వసూళ్లు బాగానే పండాయి. ఈ సినిమాలో టాప్ హీరోయిన్ సమంత కథానాయకిగా నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో రంగమ్మత్త పాత్రను పోషించిన నటి, యాంకర్ అనసూయ తాజాగా ఓ ఫొటో పోస్ట్ చేసింది.
 
తొలిసారి రంగమ్మత్త గెటప్‌లో దిగిన తొలి సెల్ఫీని మీతో పంచుకుంటున్నా.. మరో రెండు రోజుల్లో రంగమ్మత్తను థియేటర్లలో కలవండి అని తన ట్వీట్‌లో పేర్కొంది. కాగా, ఈ నెల 30న రంగస్థలం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, ఆది పినిశెట్టి తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. 
 
ఈ సినిమా 80వ దశకం బ్యాక్ గ్రౌండ్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ హక్కుల ధరలన్నీ కలుపుకుంటే సుమారు ఎనభై కోట్ల రూపాయల వ్యాపారాన్ని రంగస్థలం చేసిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments