Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి మృతి పట్ల సచిన్ షాక్.. అతిలోక సుందరి చివరి సినిమా అదే..?

టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. సినీ దిగ్గజం శ్రీదేవి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఈ లోకం విడిచిపోయిందనే వార్త జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు. శ్రీదేవి మరణించడం నిజంగా చాలా బా

Webdunia
ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (16:52 IST)
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. సినీ దిగ్గజం శ్రీదేవి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఈ లోకం విడిచిపోయిందనే వార్త జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు. శ్రీదేవి మరణించడం నిజంగా చాలా బాధాకరం. నిద్రలేచిన వెంటనే ఆ వార్త విని కలత చెందినట్లు సచిన్ టెండూల్కర్ తెలిపారు. 
 
ఈ వార్త విని మాటలు రావడం లేదు. ఎందుకంటే మనమంతా ఆమెను చూస్తూనే పెరిగాం. ఉన్నట్టుండి ఆమె ఇక లేరన్న వార్త వినడం జీర్ణించుకోవడానికి కష్టంగా ఉందంటూ టెండూల్కర్ తెలిపారు. శ్రీదేవి కుటుంబ సభ్యులకు, ఆమెను అభిమానించే, ప్రేమించే వారందరికీ తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు.
 
మరోవైపు శ్రీదేవి చివరి సినిమా షారూక్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ''జీరో'' అని తెలుస్తోంది. వచ్చే డిసెంబర్ 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments