Webdunia - Bharat's app for daily news and videos

Install App

షబానా ఆజ్మీకి పంది జ్వరం

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (18:18 IST)
దేశంలోని పలు ప్రాంతాల్లో స్వైన్ ఫ్లూ విస్తరిస్తోంది. ఈ జ్వరం బారినపడిన అనేకమంది మృత్యువాతపడుతున్నారు. తాజాగా, బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ కూడా స్వైన్ ఫ్లూ బారినపడింది. గత కొన్ని రోజులుగా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఆమెకు వైద్యులు వివిధ రకాల పరీక్షలు చేసి స్వైన్ ఫ్లూ అని నిర్ధారించారు. 
 
ముంబైలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం కాస్త మెరుగుప‌డింద‌ని, పూర్తిగా కోలుకున్న త‌ర్వాత వైద్యులు ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ చేస్తామ‌ని అన్న‌ట్టు ష‌బానా తెలిపారు. 2017లో 'ది బ్లాక్ ప్రిన్స్' అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించింది ష‌బానా. ఆమె ఆరోగ్యం త్వ‌ర‌గా కుదుట‌ప‌డాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments