Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి శ్రీరెడ్డిపై వరుస కేసులు : నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్టు...

ఠాగూర్
గురువారం, 14 నవంబరు 2024 (14:17 IST)
నటి శ్రీరెడ్డిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే గుంటూరులో తెలుగు మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా మరో కేసు నమోదైంది. రాజమండ్రి బొమ్మూరులో తూర్పు గోదావరి పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల గౌరవానికి భంగం కలిగించేలా అసభ్యకరంగా వీడియోలు, పోస్టులు చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మోరంపూడికి చెందిన టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మావతి రాజమండ్రి గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదు చేశారు. 
 
చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్, రాష్ట్ర హోం మంత్రి అనితల గౌరవానికి భంగం కలిగేలా కూడా వీడియోలు పెట్టారంటా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు, అనంతపురానికి చెందిన తెలుగు మహిలా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని కూడా బుధవారం నాలుగో పట్టణ పోలీసులకు శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేశారు. విశాఖపట్టణంలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో కూడా ఆమెపై మరో కేసు నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments