Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి శ్రీరెడ్డిపై వరుస కేసులు : నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్టు...

ఠాగూర్
గురువారం, 14 నవంబరు 2024 (14:17 IST)
నటి శ్రీరెడ్డిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే గుంటూరులో తెలుగు మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా మరో కేసు నమోదైంది. రాజమండ్రి బొమ్మూరులో తూర్పు గోదావరి పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ల గౌరవానికి భంగం కలిగించేలా అసభ్యకరంగా వీడియోలు, పోస్టులు చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మోరంపూడికి చెందిన టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మావతి రాజమండ్రి గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదు చేశారు. 
 
చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు పవన్ కళ్యాణ్, రాష్ట్ర హోం మంత్రి అనితల గౌరవానికి భంగం కలిగేలా కూడా వీడియోలు పెట్టారంటా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు, అనంతపురానికి చెందిన తెలుగు మహిలా రాష్ట్ర అధికార ప్రతినిధి సంగా తేజస్విని కూడా బుధవారం నాలుగో పట్టణ పోలీసులకు శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేశారు. విశాఖపట్టణంలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్‌లో కూడా ఆమెపై మరో కేసు నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమికుడిని నమ్మింది.. పెళ్లి ప్రతిపాదనలో గొడవ.. అంతే ప్రియుడే హత్య చేశాడు..

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్

మనుషుల ప్రాణాలు హరిస్తున్న వైఎస్. జగన్ వాహన శ్రేణి!!

Raja murder fallout: రాజా రఘువంశీ హత్య: పర్యాటకుల వివరాలు తప్పనిసరి.. మేఘాలయ

ఎయిరిండియా విమాన ప్రమాదానికి కుడివైపు ఇంజినే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments