Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక మనిషి భద్రతకు నెలకు రూ.10 లక్షల ఖర్చు అవసరమా?

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (08:22 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు కేంద్రం "వై ప్లస్" కేటగిరీ భద్రతను కల్పించింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా, శివసేన నేతలు కేంద్రాన్ని టార్గెట్ చేశారు. తీవ్రవాదులు కూడా తమకు భద్రత కల్పించమని కోరితే కేంద్రం కల్పిస్తుందా అంటూ నిలదీశారు. దీనికి కారణంలేకపోలేదు. 
 
అయితే, కంగనాకు కల్పిస్తున్న భద్రతపై సుప్రీంకోర్టు న్యాయవాది బ్రిజేష్ కలప్ప విమర్శలు గుప్పించారు. ఒక మనిషికి నెల రోజులపాటు భద్రత కల్పించేందుకు కేంద్రానికి 10 లక్షల రూపాయలు అవుతుందని, ప్రజల నుంచి వసూలు చేసే పన్నులను ఇలాంటి వాటికి ఉపయోగించడం తగదని కలప్ప ట్వీట్ చేశారు. 
 
కంగనా రనౌత్ ఇపుడు ముంబైను వీడి హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని మనాలీలో సురక్షితంగా ఉన్నారనీ, అందువల్ల సెక్యూరిటీని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. దీనిపై కంగనా స్పందించారు. తనకు ప్రభుత్వమేమీ ఊరికనే భద్రత కల్పించలేదని, ఇంటెలిజెన్స్ బ్యూరో తనకు అపాయం పొంచి ఉందా? లేదా? అన్న విషయాన్ని విచారించిన తర్వాతే ప్రభుత్వం తనకు భద్రతను కేటాయించిందని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments