Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా అమ్మ జయంతి వేడుకలకు ఆహ్వానిస్తున్నాం.. సావిత్రి కుమారుడు

ఠాగూర్
సోమవారం, 30 సెప్టెంబరు 2024 (19:28 IST)
మా అమ్మ డా.సూర్యకాంతం శత జయంతి సందర్భంగా ప్రారంభ వేడుకలు నవంబరు 5, 2023లో చెన్నైలో భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని, "ఆంధ్రుల అభిమాన అత్తగారు" పుస్తక ఆవిష్కరణతో అంగరంగ వైభవంగా జరిగిన విషయం మీకు తెలిసిందే. తర్వాత అంటే సెప్టెంబర్ 11 వ తేదిన శతజయంతి  వేడుకల్లో భాగంగా నరవ ప్రకాశ రావు సహకారంతో పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అధ్యక్షతన విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం, హిందీ విభాగం సెమినార్ హాల్ నందు ఘనంగా జరిగింది.
 
త్వరలో అంటే 2024 అక్టోబర్ 13 (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు ఆత్మీయ మిత్రులు జానకిరామ్ చౌదరి సహకారంతో "ది యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్" కాకినాడ వారి ఆధ్వర్యాన సంస్థ అధ్యక్షులు దంటు భాస్కరరావు సహాయ సహకారాలతో దంటు కళాక్షేత్రం, కాకినాడలో మరొక 'శతజయంతి' కార్యక్రమం జరగబోతోంది. తాను, తన కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా పాల్గొనే ఈ కార్యక్రమానికి మీరందరూ రావాలని, మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్టు సావిత్రి దత్తపుత్రుడు డాక్టర్ అనంతపద్మనాభ మూర్తి విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kalpika Ganesh: ప్రిజమ్ పబ్ వ్యవహారం.. కల్పికా గణేష్‌పై గచ్చిబౌలి స్టేషన్‌లో కేసు

భర్త దుబాయ్‌లో వుంటే భార్య వివాహేతర సంబంధం..వద్దు పోమ్మంది.. అంతే సూసైడ్

Vizag: విశాఖలో పౌర విమానయాన విశ్వవిద్యాలయం-సెప్టెంబర్ తర్వాత సీప్లేన్ కార్యకలాపాలు

No More Ration Rice : మధ్యాహ్నా భోజన పథకంలో ఇకపై సన్నబియ్యం

Delhi: ఢిల్లీపై భానుడు ప్రతాపం- వేడిగాలులు వీస్తూనే వుంటాయ్.. రెడ్ అలెర్ట్ జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments