మా అమ్మ జయంతి వేడుకలకు ఆహ్వానిస్తున్నాం.. సావిత్రి కుమారుడు

ఠాగూర్
సోమవారం, 30 సెప్టెంబరు 2024 (19:28 IST)
మా అమ్మ డా.సూర్యకాంతం శత జయంతి సందర్భంగా ప్రారంభ వేడుకలు నవంబరు 5, 2023లో చెన్నైలో భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని, "ఆంధ్రుల అభిమాన అత్తగారు" పుస్తక ఆవిష్కరణతో అంగరంగ వైభవంగా జరిగిన విషయం మీకు తెలిసిందే. తర్వాత అంటే సెప్టెంబర్ 11 వ తేదిన శతజయంతి  వేడుకల్లో భాగంగా నరవ ప్రకాశ రావు సహకారంతో పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అధ్యక్షతన విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం, హిందీ విభాగం సెమినార్ హాల్ నందు ఘనంగా జరిగింది.
 
త్వరలో అంటే 2024 అక్టోబర్ 13 (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు ఆత్మీయ మిత్రులు జానకిరామ్ చౌదరి సహకారంతో "ది యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్" కాకినాడ వారి ఆధ్వర్యాన సంస్థ అధ్యక్షులు దంటు భాస్కరరావు సహాయ సహకారాలతో దంటు కళాక్షేత్రం, కాకినాడలో మరొక 'శతజయంతి' కార్యక్రమం జరగబోతోంది. తాను, తన కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా పాల్గొనే ఈ కార్యక్రమానికి మీరందరూ రావాలని, మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్టు సావిత్రి దత్తపుత్రుడు డాక్టర్ అనంతపద్మనాభ మూర్తి విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్దిరెడ్డి కుటుంబం 32.63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుంది

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీపై ఎగ్జిట్స్ పోల్స్ ఏం చెప్తున్నాయ్!

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌ ఓట్ల లెక్కింపు: 34 కీలక కేంద్రాల్లో 60శాతం ఓట్లు.. గెలుపు ఎవరికి?

హైదరాబాద్ ఐటీ కారిడార్లలో మోనో రైలు.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.. పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. 8 గంటలకు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments